NATIONAL కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరైంది trinethramnews ఫిబ్రవరి 20, 2024 WhatsApp Image 2024 02 20 at 11.59.34 TRINETHRAM NEWS2018 నాటి పరువు నష్టం కేసులో రాహుల్కు బెయిల్ మంజూరు చేస్తూ సుల్తాన్పూర్లోని ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది.కాగా, ఎన్నికల ప్రచార సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై రాహుల్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని విజయ్ మిశ్రా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.. Post navigationPrevious Previous post: మంత్రివర్గ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారుNext Next post: కరీంనగర్లోని సుభాష్నగర్లో 50 పూరిళ్లు దగ్ధం Related News NATIONAL Fee Hike : పాస్పోర్టు దరఖాస్తుదారులకు షాక్.. ధరలు పెంపు జూన్ 26, 2026 0 NATIONAL Curbing Counterfeit Medicines : నకిలీ మందుల చెక్.. క్యూఆర్ కోడ్ తప్పనిసరి జూన్ 26, 2026 0