
High-Speed Rail : త్రినేత్రం న్యూస్ : హైదరాబాద్-అమరావతి-చెన్నై మధ్య హైస్పీడ్ రైల్వే నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించాయి.
అమరావతి-బందరు పోర్టుకు అనుసంధానంగా గ్రీన్ ఫీల్డ్… ఎక్స్ ప్రెస్ వే ను నిర్మించనున్నారు. ఈ రెండు ప్రాజెక్టులకు భూసేకరణను ఒకేసారి చేపట్టాలని అధికారులు యోచిస్తున్నారు. దీంతో హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి, బందరు పోర్టుకు ప్రయాణ, సరుకు రవాణా సమయం గణనీయంగా ఆదా కానుంది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe