TRINETHRAM NEWS

తిరుమల :

స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 19.276 మంది…

నిన్న స్వామివారి హుండీ ఆదాయం 3.0 కోట్లు .

టికెట్ లేని సర్వదర్శనానికి 2 కంపార్ట్మెంట్లు నిండి ఉన్న భక్తులు..

టికెట్ లేని సర్వదర్శనానికి 8 గంటల సమయం..

టైమ్ స్లాట్ టోకన్ (SSD) సర్వదర్శనానికి 4 గంటల సమయం..

300/- ల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం.