TRINETHRAM NEWS

ఆ రెండు జాతీయ పార్టీలకు మహిళలే రథసారథులు…!

ఇద్దరూ మాజీ ముఖ్యమంత్రుల కూతుళ్లే..

బీజేపీకి దగ్గుబాటి పురంధేశ్వరి,

కాంగ్రెస్ కు షర్మిల బాధ్యతలు

ఆ రెండు పార్టీలకు ఇద్దరూ తొలి మహిళా అధ్యక్షురాళ్లుగా రికార్డు

ఆంధ్రప్రదేశ్ లో అరుదైన ఘట్టం