TRINETHRAM NEWS

Under the auspices of Ayyavedic Singareni trade unions

మందమర్రి GM ఆఫీస్ ముందు ధర్నా

మందమర్రి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

కేంద్రం తలపెట్టిన బొగ్గు బ్లాక్ ల వేలం ప్రక్రియా నుండి తెలంగాణ బొగ్గు బ్లాక్ లను తొలగించాలని సింగరేణి బొగ్గు బ్లాకులను సింగరేణికే అప్పజెప్పాలని ఓపెన్ కాస్టుల పేరుతో జరుగుతున్న సాగు భూముల విధ్వంసాన్ని ఆపాలని డిమాండ్ చేస్తూ సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో తేది:16-07-2024.రోజున మందమర్రి GM కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది.

సింగరేణి కార్మిక సంఘాల ఐ్యవేదిక ఆధ్వర్యంలో జరిగిన

ఈ ధర్నాలో HMS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్, జక్కుల నారాయణ,IFTU రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ,జాఫర్,బ్రహ్మానందం, టీ శ్రీనివాస్,TSUS నుండి నీరెటీ రాజన్న, జైపాల్ సింగ్,కుమారస్వామి, AIFTU నుండి జీ రాములు, పోచమల్లు, TNTUC నుండి మనిరాం సింగ్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Under the auspices of Ayyavedic Singareni trade unions