Trinethram News : రాష్ట్ర ప్రభుత్వం ఉగాది సందర్భంగా కొత్త డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు సన్నాహాలు పూర్తి చేసింది. మొత్తం సుమారు 3,600 పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉంది.
పోస్టుల విభజన (అంచనా):
1,200 – ఆదర్శ, రెసిడెన్షియల్ & సంక్షేమ పాఠశాలలు
1,700 – పంచాయతీరాజ్, పురపాలక & ప్రభుత్వ పాఠశాలలు
700 – ప్రత్యేక విద్య పోస్టులు
సిలబస్ & నిబంధనలు:
✔ గతేడాది సిలబస్నే ఈసారి అమలు
✔ ఆంగ్ల & కంప్యూటర్ ప్రావీణ్య పరీక్షలు వాయిదా
✔ ప్రత్యేక ఒప్పంద టీచర్లకు వెయిటేజీపై పరిశీలన
డీఎస్సీకి సిద్ధమవుతున్న అభ్యర్థులు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ ప్రారంభించండి. అధికారిక నోటిఫికేషన్ విడుదలైన వెంటనే పూర్తి వివరాలు అందిస్తాం.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe

