TRINETHRAM NEWS

బస్సు లారీ ఢీ ఇద్దరికి గాయాలు

ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలోని ముడివేముల మెట్ట సమీపంలో జాతీయ రహదారిపై బస్సు, లారీ ఢీ కొన్న సంఘటన మంగళవారం జరిగింది. అయ్యప్ప స్వాముల యాత్రకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరగగా ఇద్దరికి గాయాలు కావడంతో 108 వాహనంలో వైద్యశాలకు తరలించారు.