TRINETHRAM NEWS

Trinethram News : ఎన్టీఆర్ జిల్లా మైలవరం

ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం వెల్వడం గ్రామ శివారులో కంకర్ అరలోడు చేస్తున్న సమయంలో హెవీ విద్యుత్ తీగలు తగిలి ట్రిప్పర్ పూర్తిగా దగ్ధమైన పరిస్థితి నెలకొంది ఈ ప్రమాదంలో త్రిప్పర్ డ్రైవర్ అక్కడికక్కడే మరణించిన పరిస్థితి నెలకొంది.. దీనిపై పూర్తిగా వివరాలు తెలియాల్సి ఉంది..