TRINETHRAM NEWS

తెలుగు రాష్ట్రాల ఈఎన్సీలతో సమావేశం కానున్న కేఆర్‌ఎంబీ సభ్యకార్యదర్శి

శ్రీశైలం, సాగర్‌లో నీటినిల్వ: రెండు రాష్ట్రాల తాగునీటి అంశాలపై చర్చ

రానున్న రోజుల్లో ఎదురయ్యే ఎద్దడిపై చర్చించనున్న కమిటీ

5 టీఎంసీల నీరు విడుదల చేయాలని ఇప్పటికే కోరిన ఏపీ.