TRINETHRAM NEWS

Trinethram News : హైదరాబాద్‌:

నేడు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కీలక సమావేశం..

శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుల అప్పగింతపై చర్చ..

ఏపీ, తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులకు లేఖ రాసిన కేఆర్ఎంబీ