TRINETHRAM NEWS

ఓం నమో వేంకటేశాయ

తిరుమల సమాచారం

25-జనవరి-2024
గురువారం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

నిన్న 24-01-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 65,991 మంది…

స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 21,959 మంది…

నిన్న స్వామివారి హుండీ ఆదాయం 3.57 కోట్లు …

ఉచిత సర్వ దర్శనానికి 12 కంపార్ట్ మెంట్లలో ఉన్న భక్తులు…

ఉచిత సర్వదర్శనానికి 12 గంటల సమయం…

టైమ్ స్లాట్ SSD దర్శనానికి 6 కంపార్ట్ మెం ట్లలో వేచి ఉన్న భక్తులు…

టైమ్ స్లాట్ SSD దర్శనానికి 4 గంటల సమయం…

300/- ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం…

సర్వేజనాః సుఖినోభవంతు