TRINETHRAM NEWS

21-మార్చి-2024
గురువారం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

నిన్న 20-03-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 69,072 మంది…

స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 26,239 మంది…

నిన్న స్వామివారి హుండీ ఆదాయం 3.51 కోట్లు …

ఉచిత సర్వ దర్శనానికి 11 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు…

ఉచిత సర్వదర్శనానికి 16 గంటల సమయం…

టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 6 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు….

టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 4 గంటల సమయం…

300/- ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం.