TRINETHRAM NEWS

ఈ నెల 28న తాడేపల్లిగూడెంలో బహిరంగసభ

పోస్టర్ ను విడుదల చేసిన టీడీపీ, జనసేన నేతలు

సభలో ఉమ్మడి కార్యాచరణను ప్రకటిస్తామన్న నాదెండ్ల మనోహర్