
Trinethram News : తెలంగాణలోనే రెండో అతిపెద్ద జాతరైన శ్రీ లింగమంతుల స్వామి పెద్దగట్టు (గొల్లగట్టు) జాతరకు మంగళవారం ఎమ్మెల్సీ కవిత రానున్నారు. స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సోమవారం తెలిపారు. ఈ మేరకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆదేశాల మేరకు కొత్త బస్టాండ్ వద్దగల ఫ్లైఓవర్ వద్ద వారికి ఘనస్వాగతం పలకనున్నట్లు పేర్కొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
