TRINETHRAM NEWS

తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పి.ఏ గా టి.శ్రీనివాస్ రావు

తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సిఎం,ఆర్థిక,ప్రణాళికా,విద్యుత్ శాఖా మాత్యులు గౌ. శ్రీ భట్టి విక్రమార్క మల్లు గారి పి. ఏ గా తక్కెళ్లపల్లి శ్రీనివాస్ రావు ను నియమిస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.గతంలోనూ సిఎల్పీ నేత గా ఉన్న సమయంలోనూ భట్టి విక్రమార్క మల్లు గారి కి పి. ఏ గా శ్రీనివాస్ రావు పని చేశారు,గతంలో శ్రీనివాస్ పనితీరును మెచ్చిన భట్టి విక్రమార్క మల్లు గారు తిరిగి శ్రీనివాస్ రావు ను తిరిగి పి.ఏ గా నియమించుకున్నారు….ఈ సందర్భంగా శ్రీనివాస్ రావు గారు భట్టి విక్రమార్క గారి కి కృతజ్ఞతలు తెలిపారు….