P4 Survey : పీ4 సర్వే నిర్వహణ

తేదీ : 13/03/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పెనుమంట్ర మండలం, బ్రాహ్మణ చెరువు గ్రామ సచివాలయం పరిధిలో పిీ 4 సర్వే మమ్మురంగా నిర్వహించడం జరిగింది. ఈ నేపద్యంలో స్థానిక ఏయన్ యం లక్ష్మి ఇంటింటికి…

Child Marriage : బాల్య వివాహాలపై అవగాహన

తేదీ : 12/03/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పాలకొల్లు ఐ.సి.డి.యస్ ప్రాజెక్టు పరిధిలో గల శివదేవుని చిక్కాల గ్రామంలోని అంగన్వాడి మెయిన్ సెంటర్, దగ్గులూరు గ్రామంలో తూర్పు వీధి అంగన్వాడి కేంద్రంలో బాల్య వివాహాల వల్ల…

Duvvada Srinivas : దువ్వాడ శ్రీనివాస్ పై మరో కేసు నమోదు

తేదీ : 11/03/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జిల్లా కేంద్రమైన భీమవరం టౌన్ పోలీస్ స్టేషన్లో జనసేన నాయకులు మరో కేసు నమోదు చేశారు. పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని జనసేన…

Dangerous Road : ప్రమాదకరంగా మారిన రహదారి

తేదీ : 10/03/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , అత్తిలి మండలం, మంచిలి గ్రామం నుంచి న త్తారామేశ్వరం వెళ్లే రహదారి ప్రధాన మలుపులో పంట బోధి వంతెనపై రైలింగ్ విరిగిపోవడం జరిగింది. అత్యంత ప్రమాదకరంగా…

Work for Development : నియోజకవర్గం అభివృద్ధికి ఇద్దరం కలిసి కృషి చేస్తాం

తేదీ : 09/03/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జిల్లా కేంద్రమైన భీమవరం నియోజకవర్గం పులపర్తి. రామాంజనేయులు ను, రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా ఇటీవల బాధ్యతలు స్వీకరించడం జరిగింది. వారి ఇంటి…

Cycle Trip : ప్రారంభమైన సిపియం ప్రజా చైతన్య సైకిల్ యాత్ర

తేదీ : 08/03/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జిల్లా కేంద్రమైన భీమవరం పట్టణంలోని స్థానిక టి డ్కో గృహాల వద్ద నుంచి సిపియం ప్రజా చైతన్య సైకిల్ యాత్ర ప్రారంభం అవ్వడం జరిగింది. ఈ…

CM Relief Fund : సీయం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

తేదీ : 07/03/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కాళ్ళ మండలం , పెదమిరంలో శాసనసభ డిప్యూటీ స్పీకర్ , ఉండి ఎమ్మెల్యే రఘు రామ కృష్ణంరాజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల ను 53 మందికి…

Nimmala Ramanaidu : అనారోగ్యంతో నే అసెంబ్లీకి నిమ్మల

తేదీ : 07/03/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పాలకొల్లు ఎమ్మెల్యే, జల వనరుల శాఖ మంత్రి నిమ్మల. రామానాయుడు అనారోగ్యంతోనే అసెంబ్లీకి హాజరవడం జరుగుతుంది.ఈ క్రమంలో మంత్రి నారా లోకేష్ ఆయనతో సరదాగా మాట్లాడారు. ఆరోగ్యాన్ని…

Thieves : తాళం వేసిన ఇంట్లో చోరీ

తేదీ : 03/03/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , నరసాపురం పట్టణం 5వ వార్డులో రామాలయం పక్కన నివాసం ఉంటున్న యర్ర ప్రగడ. వెంకటరత్నం ఇంట్లో దొంగలు తలుపులు పగలగొట్టి ఇంట్లో ఉన్న వెండి వస్తువులను…

Financial Assistance : బాధిత కుటుంబానికి మనకోసం, మనం సహాయం

తేదీ : 02/03/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పోడూరు మండలం, జిన్నూరు గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన వ్యవసాయ కూలీ కౌరు. అప్పారావు భార్య నాగమణి (45) ఇటీవల అనారోగ్యంతో మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న…

Other Story

<p>You cannot copy content of this page</p>