MLA Vijayaramana Rao : క్షతగాత్రులను పరామర్శించిన ఎమ్మెల్యే విజయరమణ రావు
పెద్దపల్లి మండలం అప్పన్నపేట త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. పెద్దపల్లి మండలం అప్పన్నపేట వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో గాయపడ్డ 29 మంది క్షతగాత్రులను పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించగా విషయం తెలుసుకున్న పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు ప్రభుత్వ ఆసుపత్రి…