మరోసారి రాక్షసుల ముఠా ఏకమైంది: సజ్జల

Trinethram News : AP: అధికారంలోకి వచ్చేందుకు అప్పటికప్పుడు పార్టీలతో పొత్తులు పెట్టుకుంటారని చంద్రబాబుపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు చేశారు. పార్టీని మాఫియా ముఠాలా తయారు చేశారని దుయ్యబట్టారు. విజయవాడలో ‘మహా దోపిడీ’ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు.…

భారత్‌, UAE జిందాబాద్‌

ఇక్కడ ఉన్న భారతీయులను చూసి దేశం గర్విస్తోంది. తెలుగు, మళయాళం, తమిళలో మాట్లాడిన మోడీ. 30 ఏళ్ల తర్వాత UAEలో పర్యటించిన తొలి భారత ప్రధానిని నేనే. UAE అధ్యక్షుడు గుజరాత్‌ వచ్చినప్పుడు ఆయనను గౌరవించాం. UAE అత్యున్నత పౌరపురస్కారం నాకు…

You cannot copy content of this page