అంబేద్కర్ కు టిడిపి ఘన నివాళి

అంబేద్కర్ కు టిడిపి ఘన నివాళి..! రామగుండం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ పక్షాన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మాజీ రాష్ట్ర కార్యదర్శి సింగరేణి కాలరీస్ లేబర్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ నిమ్మకాయల ఏడుకొండలు ఆధ్వర్యంలో గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి గోదావరిఖనిలోని…

మోడీ,విధానాలకు వ్యతిరేకంగా దేశ ప్రజలంతా ఉద్యమించాలి

మోడీ,విధానాలకు వ్యతిరేకంగా దేశ ప్రజలంతా ఉద్యమించాలిరైతు,కార్మిక నల్ల చట్టాలను వెనక్కి తీసుకోవాలి గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి గోదావరిఖని చౌరస్తా కేంద్రంలో జిల్లా కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలోజరిగింది.ఈ నిరసన కార్యక్రమంలో CITU పెద్దపెల్లి జిల్లా అధ్యక్షుడు వేల్పుల…

PAN Card 2.0 : కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు

Trinethram News : ఢిల్లీ: కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు.. సేంద్రీయ వ్యవసాయానికి ప్రోత్సాహం ఇవ్వాలని నిర్ణయం.. నేషనల్ మిషన్‌ ఆఫ్ నేచురల్‌ ఫార్మింగ్‌కు ఆమోదం.. పాన్‌కార్డు ఆధునీకరణకు కేబినెట్ కీలక నిర్ణయం.. పాన్‌ కార్డు 2.0తో డిజిటల్‌ కార్డుల పంపిణీ..…

Parliament Meetings : అఖిలపక్ష భేటీ.. పార్లమెంట్‌ సమావేశాలపై చర్చ

అఖిలపక్ష భేటీ.. పార్లమెంట్‌ సమావేశాలపై చర్చ Trinethram News : ఢిల్లీ : పార్లమెంటు శీతాకాల సమావేశాల ప్రారంభమవనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేవం నిర్వహిస్తోంది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అధ్యక్షతన అఖిలపక్షం ఈ రోజు సమావేశమైంది.. సోమవారం(నవంబర్‌…

Union Minister Nirmala Sitharaman : SBI నుంచి మరో 500 బ్రాంచీలు: కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్

SBI నుంచి మరో 500 బ్రాంచీలు: కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ Trinethram News : నవంబర్ 18దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI కస్టమర్లకు బ్యాంకింగ్ సేవలు మరింత చేరువవనున్నాయి. మారు…

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం బొగ్గు గనుల వేలాన్ని రద్దు చేయాలి-CPM

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం బొగ్గు గనుల వేలాన్ని రద్దు చేయాలి-CPM అ. ముత్యంరావు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సీఐటీయూ అర్జీ1, బ్రాంచి కమిటీ సమావేశం గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి గోదావరిఖని శ్రామిక…

సింగరేణి మారుపేర్ల సమస్యను పరిష్కరిస్తామని అన్ని యూనియన్లు ముందడుగు వేశాయి

సింగరేణి మారుపేర్ల సమస్యను పరిష్కరిస్తామని అన్ని యూనియన్లు ముందడుగు వేశాయి గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి ఈనెల 20వ తేదీన రామగుండం చౌరస్తాలో మారుపేర్ల బాధితుల ఐక్య సమావేశం, బాధితులంతా ముందడుగు వేయాలి ఈనెల 28వ తేదీన సింగరేణిలో స్ట్రక్చర్ మీటింగ్…

ఈ నెల 5న ఆటో డ్రైవర్ల మహాధర్నా

ఈ నెల 5న ఆటో డ్రైవర్ల మహాధర్నా Trinethram News : ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు పెట్టిన ఈ నెల 5న ఇందిరాపార్క్ వద్ద జరిగే చలో హైదరాబాద్ మహా ధర్నాను జరిపి తీరుతామని తెలంగాణ ఆటో యూనియన్ జేఏసీ స్పష్టం…

విజయవాడ-విశాఖపట్నం విమాన సర్వీసులు ప్రారంభించిన

విజయవాడ-విశాఖపట్నం విమాన సర్వీసులు ప్రారంభించిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు Trinethram News : శ్రీకాకుళం ప్రజా రాజధాని అమరావతి – ఆర్థిక రాజధాని విశాఖపట్నం మధ్య అనుసంధానాన్ని మరింత పెంచడం ఆనందంగా ఉందని కేంద్ర…

అంతర్జాతీయ వార్షిక సమావేశాల్లో పాల్గొన్న కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్

అంతర్జాతీయ వార్షిక సమావేశాల్లో పాల్గొన్న కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ Trinethram News : హైదరాబాద్:అక్టోబర్ 24భారతదేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచం విస్మరించదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ప్రపంచంలో తన ప్రభావాన్ని పెంచుకోవాలని ఆకాంక్షించారు. దూరంగా ఉన్న…

Other Story

<p>You cannot copy content of this page</p>