SLBC టన్నెల్ ప్రమాద ఘటన అప్డేట్
Trinethram News : నల్గొండ : SLBC టన్నెల్లో చిక్కుకున్న వారికోసం వెళ్లిన వెళ్లిన 4 గంటల తరువాత టన్నెల్ నుంచి తిరిగి వచ్చేసిన NDRF బృందం టన్నెల్ లోపలికి 12 కిలోమీటర్ల మేర ట్రైన్లో ప్రయాణించి అక్కడి నుండి రెండు…
Trinethram News : నల్గొండ : SLBC టన్నెల్లో చిక్కుకున్న వారికోసం వెళ్లిన వెళ్లిన 4 గంటల తరువాత టన్నెల్ నుంచి తిరిగి వచ్చేసిన NDRF బృందం టన్నెల్ లోపలికి 12 కిలోమీటర్ల మేర ట్రైన్లో ప్రయాణించి అక్కడి నుండి రెండు…
Trinethram News : మూడు మీటర్ల మేర కూలిన పైకప్పు ఎడమవైపు సొరంగం 14వ కిలోమీటర్ వద్ద ఘటన 4 రోజుల క్రితం మొదలైన టన్నెల్ పనులు ఈరోజు ఉదయం పనులు జరుగుతుండగా ప్రమాదం https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload App
సంఘటన స్థలానికి బయలుదేరి వెళ్లిన మంత్రులు అధికారులు Trinethram News : హైదరాబాద్ :ఫిబ్రవరి 21. ఐదేళ్ల సుధీర్ఘ విరామం తర్వాత.. నాలుగు రోజుల కిందటే టన్నెల్ సొరంగ పనులు ప్రారంభమైన సంగతి పాఠకులకు తెలిసిందే, కాగా ఈరోజు ఉదయం నాగర్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జమ్ము కశ్మీర్లో పర్యటిస్తున్నారు. Trinethram News : జమ్ము కశ్మీర్ : ఈ సందర్భంగా 2 వేల 700 కోట్ల రూపాయలతో నిర్మించిన 6.4 కిలో మీటర్ల పొడవైన సోనామార్గ్ సొరంగ మార్గాన్ని ప్రధాని ప్రారంభించారు.…
ఈటానగర్:మార్చి 09ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ప్రదేశంలో నిర్మించిన డబుల్ లేన్ ఆల్ వెదర్ సెలా టన్నెల్ను ప్రధాని నరేంద్ర మోదీ అరుణాచల్ప్రదేశ్లోని ఈటానగర్ నుంచి వర్చు వల్గా నేడు ప్రారంభించి జాతికి అంకితమిచ్చారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ… ఈశాన్య రాష్ట్రాల్లో…
Trinethram News : బెంగాల్ :మార్చి 06పీఎం మోదీ పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా ఇవాళ మొట్ట మొదటి అండర్ వాటర్ టన్నెల్ను ప్రారంభించారు. ఈ మెట్రో నీటి అడుగున నిర్మించిన సొరంగం గుడా ప్రయాణం చేస్తుంది. దీనిని హుగ్లీ నది…
దేశంలోనే తొలిసారి నదీ గర్భంలో మెట్రో రైలు పరుగులు పెట్టనుంది.దేశంలోనే ఓ నది కింద నిర్మించిన అది పెద్ద రైల్వే టన్నెల్ అందుబాటులోకి రానుంది.మెట్రో రైలు ప్రాజెక్టును నేడు ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. విశేషాలు పశ్చిమ బెంగాల్లోని కోల్కతా, హుగ్లీ నది…
కలకత్తా : మార్చి 6 కోల్కతాలో ముఖ్యమైన రోజు కానుంది, ఎందుకంటే భారతదేశం లోనే మొట్టమొదటి అదునాతన అండర్ వాటర్ మెట్రో రైల్ సర్వీస్ ను ఈ నెల 6న కోల్ కతాలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. గత…
పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ రెండో టన్నెల్లో మెఘా బ్రేక్ త్రూ విజయవంతంగా రెండో టన్నెల్ను పూర్తి చేసిన ఎం ఈ ఐ ఎల్ తొలి టన్నెల్ ను 2021 జనవరిలో పూర్తి చేసిన మేఘా సంస్థ వెలుగొండ (ప్రకాశం జిల్లా…
You cannot copy content of this page