SLBC టన్నెల్ ప్రమాద ఘటన అప్డేట్

Trinethram News : నల్గొండ : SLBC టన్నెల్లో చిక్కుకున్న వారికోసం వెళ్లిన వెళ్లిన 4 గంటల తరువాత టన్నెల్ నుంచి తిరిగి వచ్చేసిన NDRF బృందం టన్నెల్ లోపలికి 12 కిలోమీటర్ల మేర ట్రైన్లో ప్రయాణించి అక్కడి నుండి రెండు…

Accident SLBC : నల్గొండ SLBC టన్నెల్ వద్ద ప్రమాదం

Trinethram News : మూడు మీటర్ల మేర కూలిన పైకప్పు ఎడమవైపు సొరంగం 14వ కిలోమీటర్ వద్ద ఘటన 4 రోజుల క్రితం మొదలైన టన్నెల్ పనులు ఈరోజు ఉదయం పనులు జరుగుతుండగా ప్రమాదం https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload App

CM Revanth Reddy : టన్నెల్ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి!

సంఘటన స్థలానికి బయలుదేరి వెళ్లిన మంత్రులు అధికారులు Trinethram News : హైదరాబాద్ :ఫిబ్రవరి 21. ఐదేళ్ల సుధీర్ఘ విరామం తర్వాత.. నాలుగు రోజుల కిందటే టన్నెల్ సొరంగ పనులు ప్రారంభమైన సంగతి పాఠకులకు తెలిసిందే, కాగా ఈరోజు ఉదయం నాగర్‌…

PM Narendra Modi : ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ జ‌మ్ము క‌శ్మీర్‌లో ప‌ర్య‌టిస్తున్నారు

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ జ‌మ్ము క‌శ్మీర్‌లో ప‌ర్య‌టిస్తున్నారు. Trinethram News : జ‌మ్ము క‌శ్మీర్‌ : ఈ సంద‌ర్భంగా 2 వేల 700 కోట్ల రూపాయ‌ల‌తో నిర్మించిన 6.4 కిలో మీట‌ర్ల పొడ‌వైన‌ సోనామార్గ్ సొరంగ మార్గాన్ని ప్ర‌ధాని ప్రారంభించారు.…

డబుల్ లేన్ ఆల్ వెదర్ సెలా టన్నెల్ ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ

ఈటానగర్‌:మార్చి 09ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ప్రదేశంలో నిర్మించిన డబుల్ లేన్ ఆల్ వెదర్ సెలా టన్నెల్‌ను ప్రధాని నరేంద్ర మోదీ అరుణాచల్‌ప్రదేశ్‌లోని ఈటానగర్‌ నుంచి వర్చు వల్‌గా నేడు ప్రారంభించి జాతికి అంకితమిచ్చారు. ఈ సంద‌ర్భంగా మోదీ మాట్లాడుతూ… ఈశాన్య రాష్ట్రాల్లో…

నీటి అడుగున మెట్రో సేవలు ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ

Trinethram News : బెంగాల్ :మార్చి 06పీఎం మోదీ ప‌శ్చిమ బెంగాల్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఇవాళ మొట్ట‌ మొద‌టి అండ‌ర్ వాట‌ర్ ట‌న్నెల్‌ను ప్రారంభించారు. ఈ మెట్రో నీటి అడుగున నిర్మించిన సొరంగం గుడా ప్రయాణం చేస్తుంది. దీనిని హుగ్లీ నది…

దేశంలోనే తొలి అండర్‌వాటర్ మెట్రోరైలు సేవలు

దేశంలోనే తొలిసారి నదీ గర్భంలో మెట్రో రైలు పరుగులు పెట్టనుంది.దేశంలోనే ఓ నది కింద నిర్మించిన అది పెద్ద రైల్వే టన్నెల్ అందుబాటులోకి రానుంది.మెట్రో రైలు ప్రాజెక్టును నేడు ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. విశేషాలు పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా, హుగ్లీ నది…

రేపు అండర్ వాటర్ మెట్రో ట్రైన్ ప్రారంభించనున్న మోదీ

కలకత్తా : మార్చి 6 కోల్‌కతాలో ముఖ్యమైన రోజు కానుంది, ఎందుకంటే భారతదేశం లోనే మొట్టమొదటి అదునాతన అండర్ వాటర్ మెట్రో రైల్ సర్వీస్ ను ఈ నెల 6న కోల్ కతాలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. గత…

పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ రెండో టన్నెల్లో మెఘా బ్రేక్ త్రూ

పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ రెండో టన్నెల్లో మెఘా బ్రేక్ త్రూ విజయవంతంగా రెండో టన్నెల్ను పూర్తి చేసిన ఎం ఈ ఐ ఎల్ తొలి టన్నెల్ ను 2021 జనవరిలో పూర్తి చేసిన మేఘా సంస్థ వెలుగొండ (ప్రకాశం జిల్లా…

Other Story

You cannot copy content of this page