టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు..

Trinethram News : తిరుమల: రూ. 5,141 కోట్ల అంచనాతో 2024-25 టీటీడీ వార్షిక బడ్జెట్ కి ఆమోదం.. పోటీ విభాగంలో చేసే 70 మంది ఉద్యోగుల జీతం 15 వేలకు పెంపు.. శ్రీవారి పాదాల చెంత ఉంచిన మంగళసూత్రాలను భక్తులకు…

గోవింద కోటి’ రాసిన వారికి బ్రేక్ దర్శనం : TTD EO

గోవింద కోటి’ రాసిన వారికి బ్రేక్ దర్శనం : TTD EO 25 ఏళ్లు లోపు వారు ‘గోవింద కోటి’ పది లక్షల నూట పదహారు సార్లు రాసిన వారికి స్వామి వారి బ్రేక్ దర్శనం కల్పిస్తామని TTD EO ధర్మా…

నేడు ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో అంగప్రదక్షణ టికెట్లు విడుదల

తిరుమల నేడు ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో అంగప్రదక్షణ టికెట్లు విడుదల.. ఏప్రిల్‌ నెలకు సంబంధించి అంగప్రదక్షణ టోకెన్లు విడుదల చెయ్యనున్న టీటీడీ.. ఉ.11 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్లు, వసతి గదుల కోటా విడుదల.. మ.3గంటలకు వయోవృద్ధులు, వికలాంగుల దర్శన…

అయోధ్య చేరుకున్న టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి

అయోధ్య చేరుకున్న టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి అయోధ్యలో జరగనున్న రామ్ లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి చేరుకున్నారు. అయోధ్యలో రామ్ లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యాక్రమానికి విచ్చేయాల్సిందిగా ఆహ్వానం రావడంతో అయోధ్యకు వెళ్లిన…

అయోధ్యలోని శ్రీ రామచంద్రమూర్తి మందిరానికి అనేక విరాళాలు అందుతూనే ఉన్నాయి

అయోధ్యలోని శ్రీ రామచంద్రమూర్తి మందిరానికి అనేక విరాళాలు అందుతూనే ఉన్నాయి. బాల రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ రోజు ప్రత్యేక ప్రసాదంగా శ్రీవారి లడ్డూలను నివేదించనున్నారు. ఇక రామ జన్మభూమికి వచ్చే ప్రతి భక్తునికి ఈ లడ్డూను అందించనున్నారు. ఈ లడ్డూలను…

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమల తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ టోకెన్ లేని భక్తులకుశ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం నిన్న శ్రీవారిని దర్శించుకున్న 86,107 మంది భక్తులు నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ 3.13 కోట్లు. కనుమ పండుగ సందర్భంగా తిరుమలలో రేపు…

జనవరి 15 నుంచి టీటీడీ శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పునః ప్రారంభం

జనవరి 15 నుంచి టీటీడీ శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పునః ప్రారంభం Trinethram News : తిరుమల, పవిత్రమైన ధనుర్మాసం రేపటితో ముగియనుండడంతో ఈ నెల 15 నుంచి తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పునః ప్రారంభం కానుంది.…

Other Story

You cannot copy content of this page