IND VS AUS : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్
Trinethram News : ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆసీస్ మధ్య మంగళవారం తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. దుబాయ్ వేదికగా మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచులో ఆసీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఆసీస్ను…