ఓటర్ లిస్ట్ అలసత్వంపై కలెక్టర్ చర్యలు

Trinethram News : పల్నాడు:ఓటర్ లిస్ట్ అలసత్వంపై పల్నాడు జిల్లా కలెక్టర్ తోలేటి శివ శంకర్ చర్యలు తీసుకున్నారు. ఇద్దరు బి.ఎల్.ఓ.లను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈపూరు మండలం ముప్పాళ్ల మహిళా పోలీస్ మొగిలి గిరిజ, వినుకొండ మండలం…

Other Story

You cannot copy content of this page