Nagarjuna Sagar : నేడు సాగర్‌లో నీటి విడుదల

Trinethram News : ఆంధ్ర ప్రదేశ్ఈ : 2nd Aug 2024 రోజు రాత్రి నాగార్జున సాగర్ నీటిని విడుదల చేస్తారు. నాగార్జున సాగర్ జలాశయానికి 3.69 మిలియన్ క్యూబిక్ మీటర్ల వరద నీరు చేరింది. సాగర్ నీటి నిల్వ సామర్థ్యం…

Sagar : సగానికి పైగా నిండిన సాగర్‌

Sagar more than half full Trinethram News : 2.16 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో గోదావరిలో బ్యారేజీలకే భారీగా వరద భద్రాచలం వద్ద 44.9 అడుగుల ఎత్తులో ప్రవాహం కృష్ణమ్మ ఉధృతికి నాగార్జున సాగర్‌లో నీటిమట్టం పెరుగుతోంది. ఎగువన శ్రీశైలం…

Srisailam : నిండు కుండలా శ్రీశైలం..పది గేట్లు ఎత్తి నీటి విడుదల!

Srisailam is like a full pot..Ten gates are lifted and water is released! Trinethram News : ఎగువ నుంచి కృష్ణానదికి వరద ప్రవాహం గంటగంటకూ పెరుగుతుండడంతో శ్రీశైలం జలాశయం నిండుతోంది. మంగళవారం సాయంత్రం 9 గంటలకు…

Srisailam Dam : శ్రీశైలం డాం గేట్లు ఎత్తివేత.. వీడియో చూస్తే మైమరిచిపోతారంతే

Lifting the gates of Srisailam Dam Trinethram News : Srisailam Dam gates: ఎగువ నుంచి వస్తున్న భారీ వరదలతో.. శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండలా మారింది. పూర్తిస్థాయి నీటి మట్టం 215 టీఎంసీలు కాగా… ప్రస్తుత నీటి నిల్వ…

Sagar Canal : సాగర్ కుడికాలువకు 4 టీఎంసీలు

4 TMCs for Sagar right canal సాగర్ కుడికాలువకు 4 టీఎంసీలు Trinethram News : Telangana : గుంటూరు, పల్నాడు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ కుడికాలువ ద్వారా నాలుగు టీఎంసీల విడుదలకు కృష్ణాబోర్డు…

In 11 Places In : ప్రకటించిన ఫలితాల్లో 11 చోట్ల ఇండియా కూటమిదే హవా

In 11 places in ప్రకటించిన ఫలితాల్లో 11 చోట్ల ఇండియా కూటమిదే హవా Trinethram News : న్యూ ఢిల్లీ :జులై 13దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు శనివారం వెలువడుతున్నాయి. సార్వత్రిక…

Modi’s record : ‘మమత’ రాష్ట్రంలో మోదీ రికార్డు

Modi’s record in ‘Mamata’ state పశ్చిమబెంగాల్‌లో ప్రధాని మోదీ సరికొత్త రికార్డు నెలకొల్పారు. మమతా బెనర్జీకి చెందిన టీఎంసీ అధికారంలో ఉన్న రాష్ట్రంలోని ఏ ప్రాంతాన్నీ విడిచిపెట్టకుండా మోదీ ఈ ఏడాది 22 ర్యాలీలు జరిపారు. బుధవారం నిర్వహించే రెండు…

హిందువుల విశ్వాసాన్ని TMC అవమానించింది: మోడీ

TMC has insulted the faith of Hindus: Modi Trinethram News : తమ ఓటు బ్యాంకును సంతృప్తి పరచడానికి హిందువుల విశ్వాసాన్ని TMC అవమానించిందని ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం ఆరోపించారు. మేదినీపూర్‌లో ఆదివారం నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో…

కృష్ణానదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం

తెలుగు రాష్ట్రాల ఈఎన్సీలతో సమావేశం కానున్న కేఆర్‌ఎంబీ సభ్యకార్యదర్శి శ్రీశైలం, సాగర్‌లో నీటినిల్వ: రెండు రాష్ట్రాల తాగునీటి అంశాలపై చర్చ రానున్న రోజుల్లో ఎదురయ్యే ఎద్దడిపై చర్చించనున్న కమిటీ 5 టీఎంసీల నీరు విడుదల చేయాలని ఇప్పటికే కోరిన ఏపీ.

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని అన్నారం బ్యారేజీ (సరస్వతి)లో నీటినంతా ఖాళీ చేశారు

10.87 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మించిన బ్యారేజీలో 66 క్రెస్టు గేట్లు ఉండగా పది గేట్లు తెరిచి నిల్వ ఉన్న 2.5 టీఎంసీలను వదిలేశారు. ఎగువ నుంచి 4566 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా దిగువకు 3941 క్యూసెక్కులు వదులుతున్నారు. బ్యారేజీని నీటితో…

You cannot copy content of this page