పవన్ కళ్యాణ్ షెడ్యూల్

Trinethram News : విశాఖ ఈ రోజు మధ్యాహ్నం విశాఖకి పవన్ కళ్యాణ్ నేటి నుండి మూడు రోజులు పాటు విశాఖలోనే పవన్ విశాఖ కేంద్రంగా నాయకులతో భేటీలు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి జిల్లా నాయకులతో భేటీలు, సమీక్షలు.…

బాయ్స్ హాస్టల్ లో పోలీసుల తనిఖీలు

Trinethram News : తిరుపతి మత్తు పదార్థాలతో పాటు నిరోద్ ప్యాకెట్లు లభ్యం. రెండు రోజుల క్రితం శ్రీ వెంకటేశ్వర మెడికల్ కళాశాల బాయ్స్ హాస్టల్లో ర్యాగింగ్ పేరుతో విద్యార్థుల మధ్య గొడవ. ఓ యువతి విషయంలో మరోసారి విద్యార్థులు మధ్య…

GSLVF14 ప్రయోగం విజయవంతం అయినట్లు ఇస్రో ఛైర్మన్‌ S సోమనాథ్‌ తెలిపారు

Trinethram News : శాస్త్రవేత్తలు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. ఇన్సాట్‌-3DSతో భూ, సముద్ర వాతావరణంపై కచ్చితమైన సమాచారం అందుతుందని పేర్కొన్నారు. తిరుపతి జిల్లాలోని సతీష్ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌.. శ్రీహరికోట నుంచి ఈ సాయంత్రం 5 గంటల 35 నిమిషాల…

ఫిబ్ర‌వ‌రి 17 నుండి శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు

తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో ఫిబ్ర‌వ‌రి 17 నుండి 23వ తేదీ వ‌ర‌కు తెప్పోత్సవాలు జ‌రుగ‌నున్నాయి. ఏడు రోజుల పాటు సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంటల వరకు స్వామివారు దేవేరులతో కలిసి శ్రీ గోవింద‌రాజ పుష్క‌రిణిలో తెప్పల‌పై…

తిరుపతి జూలో సింహం ఒక వ్యక్తి పై దాడి.. ఆ వ్యక్తి మృతి

తిరుపతి ఎస్వీ జూ పార్క్ లో విషాదం చోటు చేసుకుంది. ఇవాళ జూ పార్క్ సందర్శనకు వచ్చిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు లయన్ ఎన్ క్లోజర్లో పడ్డాడు. దీంతో సింహం బారి నుంచి తప్పించుకునేందుకు అతడు చెట్టు ఎక్కేందుకు ప్రయత్నించాడు. ఇంతలోనే…

మేనకూరు సెజ్ కు కార్మికులతో వెళుతున్న ఆటో ను ఢీ కొన్న లారీ,పలువురికి గాయాలు

Trinethram News : తిరుపతి జిల్లా..నాయుడుపేట తిరుపతి జిల్లా నాయుడుపేట లోని మేనకూరు సేజ్ లోని వివిధ పరిశ్రమలకు  మహిళా కార్మికులతో వెళుతున్న ఆటోను లారీ ఢీకొన్న సంఘటన  హిందుస్థాన్ గ్లాస్ పరిశ్రమ సమీపంలోని రహదారిపై  చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో…

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

నిన్న స్వామివారికి 5.48 కోట్లు రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం.. నిన్న 12 -02-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 69,314 మంది… స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 25.165 మంది… టికెట్ లేని సర్వదర్శనానికి 20 కంపార్ట్మెంట్లు…

తిరుమల సమాచారం

ఓం నమో వేంకటేశాయ 12-ఫిబ్రవరి-2024సోమవారం తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ నిన్న 11-02-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 72,256 మంది… స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 28,021 మంది… నిన్న స్వామివారి హుండీ ఆదాయం 3.04 కోట్లు…

తిరుమల సమాచారం

ఓం నమో వేంకటేశాయ తిరుమల సమాచారం 11-ఫిబ్రవరి-2024 ఆదివారం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం .. నిన్న 10-02-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 70,158 మంది… స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 24,801 మంది… నిన్న స్వామివారి…

తిరుపతి ఎస్వీ జూపార్క్ లో చికిత్స పొందుతున్న చిరుత మృతి

Trinethram News : తిరుపతి పెనుగొండ దగ్గర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ చిరుతను మెరుగైన చికిత్స కోసం శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాలకు తరలించిన అధికారులు. ‘జూ’లో సంజీవిని హాస్పిటల్ లో వైద్యం అందించిన వెటర్నరీ వైద్యులు ఆరోగ్యం క్షీణించడంతో…

Other Story

You cannot copy content of this page