Cyber Criminals : 18 మంది సైబర్‌ నేరగాళ్ల అరెస్ట్..

Trinethram News : హైదరాబాద్ 435 కేసుల్లో నిందితులుగా ఉన్న సైబర్‌ నేరగాళ్లు.. ముంబై కేంద్రంగా సైబర్‌ నేరాలకు పాల్పడుతున్న ముఠా.. హైదరాబాద్‌లో రూ.7కోట్లకు పైగా డబ్బులు కొట్టేసిన కేటుగాళ్లు.. నిందితుల ఖాతాల్లో ఉన్న రూ.కోటికి పైగా నగదును ఫ్రీజ్ చేసిన…

Robbery : నర్సాపూర్ ఎక్స్ప్రెస్ రైలులో దోపిడీకి యత్నం

Robbery attempt in Narsapur Express train Trinethram News : పల్నాడు రైలుపై రాళ్లు రువ్విన దొంగలు.. B1, S11, S12 కోచ్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నం.. కోచ్ల డోర్లు వేయడంతో లోపలికి వెళ్లలేకపోయిన దొంగలు.. దోపిడీకి యత్నంపై రైల్వే పోలీసుల…

జేపీ నడ్డా సతీమణి కారు చోరీ!

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సతీమణికి సంబంధించిన టయోటా ఫార్చూనర్ కారును ఢిల్లీ నివాసం నుంచి ఎత్తుకెళ్లిన దొంగలు, ఈ నెల 19న జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. జేపీ నడ్డా సతీమణి కారు డ్రైవర్కేసు నమోదు చేయడంతో…

గోదావరిఖనిలో సత్తా చాటిన దొంగలు

Trinethram News : పెద్దపల్లి జిల్లా : ఫిబ్రవరి 10పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో దొంగలు రెచ్చిపో యారు. గోదావరిఖనిలోని గౌతమినగర్, గంగానగర్ ఏటీఎంలలో శుక్రవారం రాత్రి చోరీలకు పాల్పడ్డారు. గ్యాస్ కట్టర్లతో ఏటీఎంలను కొల్ల గొట్టి డబ్బు దోచుకెళ్లారు. సమాచారం…

విప్పలమడక గ్రామం సోమలింగేశ్వర స్వామి దేవాలయంలో హుండి చోరీ చేసిన దొంగలు

ఖమ్మం జిల్లా వైరా మండలం విప్పలమడక గ్రామం సోమలింగేశ్వర స్వామి దేవాలయంలో హుండి చోరీ చేసిన దొంగలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన దేవాలయ కమిటీ నిర్వాహకులు

సుమారు రూ.7,95,000/- విలువ గల 09 మోటారు సైకిళ్లు స్వాధీనం

తిరుపతి జిల్లా… నాయుడుపేట మోటార్ సైకిళ్లు దొంగలు ముగ్గురు అరెస్ట్. సుమారు రూ.7,95,000/- విలువ గల 09 మోటారు సైకిళ్లు స్వాధీనం. జిల్లా వ్యాప్తంగా పలు స్టేషన్ల పరిధిలో దొంగతనం చేయబడిన 9 మోటార్ సైకిళ్ళు ను రికవరీ చేసిన నాయుడుపేట…

Other Story

You cannot copy content of this page