Venkaiah Naidu : మన్మోహన్‌ సింగ్‌ క్రమశిక్షణ, నిరాడంబరత ఆదర్శం: వెంకయ్యనాయుడు

మన్మోహన్‌ సింగ్‌ క్రమశిక్షణ, నిరాడంబరత ఆదర్శం: వెంకయ్యనాయుడు Trinethram News : Dec 27, 2024, మన్మోహన్‌సింగ్‌ మృతి పట్ల మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతాపం తెలియజేశారు. “ఆర్థికవేత్తగా, రిజర్వు బ్యాంక్ గవర్నర్‌గా, ఆర్థిక మంత్రిగా దేశంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలకు…

Mallikarjuna Kharge : దేశం దూరదృష్టి కలిగిన రాజనీతిజ్ఞుడిని కోల్పోయింది: ఖర్గే

దేశం దూరదృష్టి కలిగిన రాజనీతిజ్ఞుడిని కోల్పోయింది: ఖర్గే Trinethram News : Karanataka : Dec 27, 2024, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మృతి పట్ల ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంతాపం తెలిపారు.…

జర్నలిస్టు గోపరాజుకు అభినందనలు

జర్నలిస్టు గోపరాజుకు అభినందనలు వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ జర్నలిస్ట్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి జరిగిన ఎన్నికలలో నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన బ్రహ్మాండభేరి గోపరాజును తెలంగాణ గంగపుత్ర సంఘం రాష్ట కార్యదర్శి, వరంగల్ గంగపుత్ర హౌసింగ్ సొసైటీ డైరెక్టర్…

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నివాళులు అర్పించిన వికారాబాద్ కాంగ్రెస్ నాయకులు

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నివాళులు అర్పించిన వికారాబాద్ కాంగ్రెస్ నాయకులువికారాబాద్ నియోజకవర్గం త్రినేత్రం ప్రతినిధితెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆదేశాల మేరకు వికారాబాద్ MLA క్యాంపు కార్యాలయం(ప్రజా భవన్ )లొ వికారాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మున్సిపల్…

MLA Vijayaramana Rao : మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నివాళులు అర్పించిన పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నివాళులు అర్పించిన పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు. పెద్దపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి భారతదేశం ఆర్థిక సంక్షోభం ఉన్న పరిస్థితుల్లో ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టి దేశ ఆర్థిక వృద్ధిరేటును పరుగులు పెట్టించిన మహోన్నత వ్యక్తి మాజీ…

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నివాళులు అర్పించిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నివాళులు అర్పించిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి భారతదేశం ఆర్థిక సంక్షోభం ఉన్న పరిస్థితుల్లో ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టి దేశ ఆర్థిక వృద్ధిరేటును పరుగులు పెట్టించిన మహోన్నత వ్యక్తి మాజీ…

గ్రామ రెవెన్యూ రైతు సభ.

తేదీ: 27/12/2024.గ్రామ రెవెన్యూ రైతు సభ.చాట్రాయి: (త్రినేత్రం )న్యూస్ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఏలూరు జిల్లా, నూజివీడు అసెంబ్లీ నియోజవర్గం, చాట్రాయి మండలం, బూరుగు గూడెంగ్రామ సచివాలయం నందు మీ భూమి- మీ హక్కు రైతు సరస్సు జరిగింది. భూమికి సంబంధించిన రైతులనుసర్వే నంబర్…

మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటు: చంద్రబాబు

మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటు: చంద్రబాబు Trinethram News : Andhra Pradesh : Dec 27, 2024, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల ఆయన కుటుంబానికి ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం తెలిపారు.…

President Draupadi Murmu : భరతమాత ముద్దు బిడ్డను కోల్పోయింది: రాష్ట్రపతి ముర్ము

భరతమాత ముద్దు బిడ్డను కోల్పోయింది: రాష్ట్రపతి ముర్ము Trinethram News : Delhi : Dec 27, 2024, భారత మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతాపం తెలిపారు. ‘భారత ఆర్థిక వ్యవస్థను సంస్కరించడంలో…

న్యూ ఇయర్ విషెస్ పేరుతో సైబర్ నేరగాళ్ల కొత్త ప్లాన్, బుట్టలో పడితే బిస్కట్ అవుతారు!

న్యూ ఇయర్ విషెస్ పేరుతో సైబర్ నేరగాళ్ల కొత్త ప్లాన్, బుట్టలో పడితే బిస్కట్ అవుతారు! నూతన సంవత్సర శుభాకాంక్షలు అంటూ లింకులు పంపి మీ బ్యాంక్ ఖాతా ఖాళీ చేసే అవకాశం ఉందని ప్రజలను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అప్రమత్తం…

Other Story

You cannot copy content of this page