అతివేగం.. ఇద్దరి యువకుల ప్రాణం తీసింది!

అతివేగం.. ఇద్దరి యువకుల ప్రాణం తీసింది! హైదరాబాద్ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి హైదరాబాద్‌లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ప్రమాదంలో ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు మృత్యు వాత పడ్డారు. బైక్ అతివేగంగా నడపడమే ఈ ఘటనకు కారణమని…

దమ్మపేటలో ఏసీబీ దాడి

దమ్మపేటలో ఏసీబీ దాడి కొత్తగూడెం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి దమ్మపేటలో ఏసీబీ దాడి 50వేల లంచం తీసుకుంటూ మండల సర్వే మెరుగు వెంకటరత్నం పట్టివేత దాడిలో పాల్గొన్న ఏసీబీ డీఎస్పీ వై రమేష్ https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload App

MLA Vijayaramana Rao : పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములకు అన్నసంతర్పణ..

పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములకు అన్నసంతర్పణ.. సుల్తానాబాద్ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని శాస్త్రినగర్ లో అయ్యప్ప స్వామి మండపం వద్ద అయ్యప్ప స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన తదుపరి అయ్యప్ప స్వామి…

MLA GSR : నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే జీఎస్సార్

నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే జీఎస్సార్.. జనగామ జిల్లా: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి ఎందరో అనాథ వృద్ధులను చేరదీసి వారి వృద్ధ జీవితాలలో వెలుగులను నింపుతున్న ప్రముఖ సహృదయ అనాథ వృద్ధ ఆశ్రమ నిర్వాహకులు యాకూబీ చోటు దంపతుల కుమారుడు అకీమ్…

చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడిన, ప్రజలకి ఇబ్బంది కలిగించేలా ప్రవర్తించిన చట్టపరమైన చర్యలు తప్పవు. డీసీపీ భాస్కర్ ఐపిఎస్

చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడిన, ప్రజలకి ఇబ్బంది కలిగించేలా ప్రవర్తించిన చట్టపరమైన చర్యలు తప్పవు. డీసీపీ భాస్కర్ ఐపిఎస్., రౌడీ షీటర్స్, ట్రబుల్ మాంగార్స్ కి కౌన్సిలింగ్ నిర్వహించిన డిసిపి మంచిర్యాల త్రినేత్రం న్యూస్ ప్రతినిధి రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల…

Collector Koya Harsha : ట్రెంచ్ కటింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ కోయ హర్ష

ట్రెంచ్ కటింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ కోయ హర్ష *కన్నాల, పందులపెల్లి గ్రామాలలో ట్రెంచ్ కటింగ్ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ జాతీయ రహదారి కింద సేకరించిన భూములలో ఎసంగి పంటలు సాగు చేయరాదు పెద్దపల్లి…

భయపెడుతున్న బడా నాయకులు – తగ్గేదె లే అంటున్న తహసిల్దారు

తేదీ: 28/12/2024.భయపెడుతున్న బడా నాయకులు – తగ్గేదె లే అంటున్న తహసిల్దారుచాట్రాయి; (త్రినేత్రం) న్యూస్.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఏలూరు జిల్లా, నూజివీడు నియోజకవర్గం, చాట్రాయి మండలం, గ్రామంలో మీ భూమి- మీ హక్కు రైతు సభ జరిగింది. ఈ సభలో మండల తహసిల్దారు…

APSRTC : ఏపీలో సంక్రాంతికి 2,400 ప్రత్యేక బస్సులు

ఏపీలో సంక్రాంతికి 2,400 ప్రత్యేక బస్సులు Trinethram News : Andhra Pradesh : ఏపీలో సంక్రాంతి పండగ రద్దీని దృష్టిలో పెట్టుకునిహైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కు వెళ్లే వారి కోసం 2,400 ప్రత్యేకబస్సులు నడిపించనున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ తెలిపింది. జనవరి 9 నుంచి…

Sharmistha Mukherjee : కాంగ్రెస్ పార్టీపై మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ఠ ముఖర్జీ సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ పార్టీపై మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ఠ ముఖర్జీ సంచలన వ్యాఖ్యలు Trinethram News : నాన్న చనిపోయినప్పుడు కనీసం సీడబ్ల్యూసీ సమావేశం కాలేదు రాష్ట్రపతులుగా పని చేసిన వారి విషయంలో సీడబ్ల్యూసీ సంతాపం తెలిపే ఆనవాయితీ లేదని…

కళ్ళు చెమర్చే ఘటన

కళ్ళు చెమర్చే ఘటన Trinethram News : జగిత్యాల జిల్లా : వృద్ధురాలిని గెంటేసిన సర్కారు దవాఖాన సిబ్బంది భార్య కోసం వైద్యం వద్దని ఆసుపత్రి నుండి వచ్చేసిన వృద్ధుడు జగిత్యాల జిల్లా ప్రధాన ఆసుపత్రిలో సిబ్బంది నిర్వాకం అనారోగ్యానికి గురైన…

Other Story

You cannot copy content of this page