Government Employees : ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్

Trinethram News : Andhra Pradesh : గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు క్లియర్ పెండింగ్ లో ఉన్న రూ. 1000 కోట్ల APGLI బిల్లులు క్లియర్ చేస్తున్న ఏపీ ప్రభుత్వం రూ.2500 కోట్ల GPF బకాయిలు ఖాతాల్లో వేస్తున్న ఆర్ధిక…

MPs Salaries : ఎంపీల జీతాలు, అలవెన్స్‌లు పెంచిన కేంద్ర ప్రభుత్వం

Trinethram News : ఎంపీల జీతం రూ.1 లక్ష నుండి రూ.1 లక్ష 24 వేలకు పెంపు ఎంపీల రోజువారీ భత్యం రూ.2000 నుండి రూ.2500.. పెన్షన్లు రూ.25000 నుండి రూ.31000 లకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం మాజీ ఎంపీలకు…

TTD : టీటీడీ పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు

Trinethram News : ఈరోజు అన్నమయ్య భవనంలో జరిగిన తితిదే ధర్మకర్తల మండలి సమావేశం తీర్మానాలు వివరించిన ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు.రూ.5258.68 కోట్లతో టీటీడీ వార్షిక బడ్జెట్‌కు ఆమోదం.రాష్ట్రాల రాజధానుల్లో ఆలయాలు నిర్మించాలని నిర్ణయం.ఇతరదేశాల్లోనూ శ్రీవారి ఆలయాలు నిర్మించాలని…

CM Chandrababu : ఎండల తీవ్రతపై సీఎం చంద్రబాబు సమీక్ష

Trinethram News : అమరావతి : ఎండల ప్రభావం, వడగాలులు, నీటి ఎద్దడి వంటి అంశాలపై చర్చ..పంచాయతీరాజ్, మున్సిపల్, ఆరోగ్య శాఖలపై చంద్రబాబు సమీక్ష. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతాలు, ప్రజల అప్రమత్తతపై చర్చ. హీట్ వేవ్‍పై ప్రజలను అప్రమత్తం చేయాలని…

Traffic : రాక పోకలకుఇబ్బంది కలిగిస్తున్న ద్విచక్ర వాహనదారులు

డిండి (గుండ్లపల్లి) మార్చి 24 త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రము లోని తహసిల్దార్ కార్యాలయం ఎదురుగా రోడ్ పై సగానికి పైగా నిలిపిన ద్విచక్ర వాహనాలు రోడ్డు గుండా వెళ్లే వాహనాలకు, పాదచారులకు తీవ్ర ఇబ్బంది. కలుగు తుందని ప్రజలు…

Former ZPTC : దశదిన కర్మలలో పాల్గొని నివాళులర్పించిన మాజీ జడ్పీటీసీ బత్తుల అంజి

త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం. ములకలపల్లి మండల కేంద్రంలోని రాజుపేట గ్రామానికి చెందిన దేవల్ల వెంకటనారాయణ అనారోగ్యంతో మృతి చెందినారు. వారి చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించిన ములకలపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు…

దశదిన కర్మలో పాల్గొని నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు

త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం. అశ్వరావుపేట నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గుంపుల రవితేజ తండ్రి గుంపుల రాంబాబు ఇటీవల వారి గృహం (సారపాక) నందు గుండెపోటుతో మరణించారు. నేడు దశదిన కర్మలో పాల్గొని చిత్రపటానికి…

CC Road : సీసీ రోడ్ల పనులను ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు

త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం. ములకలపల్లి మండలం సీతారాంపురం గ్రామపంచాయతీ పాతూరు లో 5.80 లక్షలు మరియు 5 లక్షలు మొత్తం 10.80000 లక్షలు రూపాయలు పనులని ఎంఎల్ఏ జారే ఆదినారాయణ చొరవతో మంజూరు చేపించిన…

కమలాపురం ఆశ్రమ హాస్టల్ ను పరిశీలించిన కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు

త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం. ములకలపల్లి మండలంలోని కమలాపురం పంచాయతీలో కమలాపురం ఆశ్రమ హాస్టల్ లో నిన్న అగ్ని ప్రమాదం జరిగింది. అయితే ఆశ్రమ హాస్టల్ లో అగ్ని ప్రమాదం ప్రమాదం ఎలా జరిగిందని వార్డెన్…

Tribal Museum : పర్యాటకులను కనువిందు చేసే ల ట్రైబల్ మ్యూజియం

త్రినేత్రం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. 24/3/2025 . పర్యాటకులకు కనువిందు చేసేలా ముస్తాబు చేస్తున్న ట్రైబల్ మ్యూజియంలో గిరిజనుల కల్చర్ తో పాటు పండగలు మరియు వారి యొక్క పూజా విధానం సంబంధించిన దేవత మూర్తులను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నట్లు…

Other Story

You cannot copy content of this page