IPL : ఈరోజు నుండి ఐపీఎల్ మొదలయ్యింది

Trinethram News : బెట్టింగ్స్ వేసి డబ్బులు నష్టపోయి జీవితాలను నాశనం చేసుకోకండి. కోలుకోలేని విధంగా ఆర్ధిక నష్టం జరిగితే చివరకు ఆత్మహత్య చేసుకుంటే కుటుంబాలు రోడ్డున పడతాయి. ఐసీసీ నిర్వహించే మ్యాచులు క్రికెట్ ఆట అయితే ఈ ఐపీఎల్ అనేది…

Minister Seethakk : డి-అడిక్షన్ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి సీతక్క

Trinethram News : వికలాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్​జెండర్‌ల సాధికారత శాఖ ఆధ్వర్యంలో సైదాబాద్ అబ్జర్వేషన్ హోమ్‌లో డి-అడిక్షన్ సెంటర్ ప్రారంభం డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలన్న సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యానికి అనుగుణంగా చర్యలు రాష్ట్రం నలుమూలలా వివిధ కార్యక్రమాలను…

మొదటి ప్రయత్నం లోనే ఆల్ ఇండియా బార్ పరీక్షలో సత్తా చాటిన యువ న్యాయవాది

త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం. ములకలపల్లి మండలం సుందరయ్య నగర్ గ్రామానికి చెందిన మాజీ వైస్ ఎంపీపీ గోలి రమణ W/o ప్రేమ్ కుమార్ కుమారుడు అయిన గోలి సందీప్ కుమార్ గత సంవత్సరం అనగా…

Adivasi JAC : 5వ షెడ్యూల్డ్ ఏరియా లో గిరిజనేతరులకు ఇచ్చిన భూమి పట్టాలను రద్దు చేయాలి

ఆంధ్రప్రదేశ్, త్రినేత్రంన్యూస్, ( కొయ్యూరు ) జిల్లా ఇంచార్జ్ : 5వ షెడ్యూల్డ్ ప్రాంతమైన అల్లూరి సీతారామరాజు జిల్లా, కొయ్యూరు మండలం, బంగారం పేటలో, సర్వే నెంబర్ 90 లో 14 ఎకరాల 31 సెంట్ల భూమి దుళ్ళా శ్రీనివాసరావు, దలే…

Gundla Raghuvanshi : జల జీవన్ దినోత్సవం సందర్బంగా చెరువు పనులు ప్రారంభించిన, జనసేన సీనియర్ నాయకులు

ఆంధ్రప్రదేశ్, త్రినేత్రంన్యూస్, ( జి. కె. వీధి మండలం ) వంచుల పంచాయితీ, ఈతలబంద గ్రామం లో ఉపాధి హామీ పథకంద్వారా, పారంపండు (చెరువు ) జలజీవన్ దినోత్సవం సందర్బంగా కొబ్బరకాయ కొట్టి ప్రారంభించిన, జనసేన పార్టీ సీనియర్ నాయకులు గుండ్ల…

Cancer Symptoms : బలభద్రపురం లో ఇంటింటి సర్వే చేపట్టడం ద్వారా క్యాన్సర్ లక్షణాలు ఉన్నవారినీ గుర్తిస్తున్నాం

ఏడుగురు స్పెషలిస్ట్ వైద్యులు, ఎనిమిది మంది డాక్టర్లు, 98 సిబ్బంది ఆద్వర్యంలో ఆరోగ్య సర్వే ఆరోగ్య పరిస్థితి పై సమగ్ర డేటా సేకరణ శని ఆదివారాల్లో ఇంటింటి సర్వే ద్వారా క్యాన్సర్ లక్షణాలు ఉన్నవారినీ గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది…

MLA Bathula : సేద్యపు నీటికుంట (ఫారం పాండ్) శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బత్తుల

త్రినేత్రం న్యూస్, తోకాడ. రాజానగరం మండలం తోకాడ గ్రామంలో సేద్యపు నీటికుంట (ఫారం పాండ్) మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం శంకుస్థాపన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రివర్యులు కందుల దుర్గేశ్ , తూర్తోపు గోదావరి జిల్లా…

MLA Nallamilli : స్పందించిన ప్రభుత్వం

వైద్య యంత్రంగాన్ని కదిలించిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి త్రినేత్రం న్యూస్: బలబద్రపురం. బలభద్రపురం గ్రామ ప్రజలకు ప్రమాదంకరంగా మారిన క్యాన్సర్ వ్యాధి పట్ల ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకునేలా ఎమ్మెల్యే నల్లమిల్లి కృషి, వైద్య యంత్రాంగాన్ని కదలించిన ఎమ్మెల్యే నల్లమిల్లి ఆఘమేఘాల…

Response : త్రినేత్రం న్యూస్ కు స్పందన

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని మధుగుల చి ట్టంపల్లిలోని ప్రతి వీధిలో కరెంటు బల్బులు మున్సిపల్ అధికారులు వేయడం జరిగింది. రెండు రోజుల క్రితం త్రినేత్రం న్యూస్ లో వీధిలైట్లు వెలగడం లేవని రావడంతో సంబంధిత…

మహనీయుల జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు సహకరించాలి

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: మహనీయుల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు.శనివారం కలెక్టరేటలోని సమావేశం మందిరంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా…

Other Story

You cannot copy content of this page