MLA Chintamaneni Prabhakar : ప్రజా సమస్యలు పరిష్కరిస్తాను

తేదీ : 20/03/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , పెదవేగి మండలం, దుగ్గిరాలలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే చింతమనేని .ప్రభాకర్ ప్రజలకు అందుబాటులో ఉండడం జరిగింది. ఈ సందర్భంగా పలు గ్రామాల నుండి వచ్చినటువంటి…

MP met with CM : సీఎంతో ఎంపీ భేటీ

తేదీ : 19/03/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రు న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఢిల్లీ లో జరిగిన తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ సమావేశంలో సహచర ఎంపీల తో కలిసి ఏలూరు ఎంపీ పుట్టా. మహేష్ కుమార్…

Road Works : బస్కీ, కొంత్రాయిగూడ, కోర్రగూడ, రోడ్డు పనుల నాణ్యతను పరిశీలించిన సియ్యారి దొన్నుదొర

అల్లూరి జిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ మార్చి 14 : అరకు వేలి మండలం బస్కి నుంచి కొంత్రయిగుడ బిజ్జగూడ మీద నుండి కొర్రగూడ వరకు వేస్తున్న రహదారి పనులను తెలుగుదేశం పార్టీ అరకు నియోజకవర్గ ఇన్చార్జి, ఏపీఎస్ఆర్టీసీ విజయనగరం జోన్…

Issues of Minorities : మైనార్టీల సమస్యలపై అసెంబ్లీలో చర్చించండి

త్రినేత్రం న్యూస్. గంగాధర్ నెల్లూరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ డాక్టర్ వి థామస్ ను అసెంబ్లీ ప్రాంగణంలో చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ మైనారిటీ సెల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ షేక్ సంధాని శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని ముస్లిం…

Sushila Death : సుశీల మరణం టిడిపి కి తీరని లోటు

Trinethram News : నియోజకవర్గం : రామగుండం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకురాలు గూడూరి సుశీల హఠాత్తు మరణం జరిగింది. వారికి ఘనంగా నివాళులర్పించి పూలమాలతో తెలుగుదేశం పార్టీ జెండాతో నివాళులర్పించడం జరిగింది. వారి ఆత్మ శాంతించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాము.…

Happy Tailors Day : టైలర్స్ డే శుభాకాంక్షలు తెలిపిన శాసనసభ్యులు

తేదీ : 28/02/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , తిరువూరు నియోజవర్గం , తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద టైలర్స్ డే సందర్భంగా కొలి కపూడి. శ్రీనివాసరావు ప్రతి ఒక్క టైలర్ కి…

Telugu Desam Party : శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు

తేదీ: 26/02/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , పోలవరం నియోజకవర్గం , వెలేరు రుపాడు మండలం, కటుకూరు గ్రామంలో వెలిసినటువంటి శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని మహాశివరాత్రి సందర్భంగా కుక్కునూరు మండలం తెలుగుదేశం పార్టీ…

Election Campaign : ఒంటరిగా ప్రచారం చేస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులు

తేదీ : 21/02/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , మైలవరం నియోజకవర్గం, లో కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి. రాజా పోటీ చేయడం జరుగుతుంది. అయితే ఎన్నికల ప్రచారానికి మాత్రం జనసేన, బిజెపి నాయకులు దూరంగా…

Dagumati Venkata Krishna Reddy : కావలి శాసన సభ్యులు దగుమాటి వెంకట కృష్ణా రెడ్డి ఆదేశాల మేరకు సిమెంట్ రోడ్ శంకుస్థాపన

త్రినేత్రం న్యూస్ :ఫిబ్రవరి 18: నెల్లూరు జిల్లా: దగదర్తి మండలం. దగదర్తి మండలం చెన్నూరు మేజర్ పంచాయతీలోని సిద్ధారెడ్డిపాళెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బి.వి.ఆర్, నాయక్ ఆధ్వర్యంలో సిమెంట్ రోడ్లు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిలుగా…

YCP-TDP : వైసిపి – టిడిపి కార్యకర్తల మధ్య వాగ్వాదం

తేదీ : 17/02/2025. కాకినాడ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తునిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసిపి అధ్యక్షుడు దాడిశెట్టి. రాజా మున్సిపల్ చైర్మన్ ఇంటికి వెళ్లడంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆయనను అడ్డుకున్నారు. తుని మున్సిపల్ వైస్…

Other Story

You cannot copy content of this page