తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హైదరాబాద్ లోని డాక్టర్ బీఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో […]
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హైదరాబాద్ లోని డాక్టర్ బీఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో […]
పెండింగ్ చలాన్లపై నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం. ఈ నెల 30వ తేదీ నుంచి పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్. లోక్ అదాలత్ ద్వారా చలాన్లను క్లియర్ చేసుకోవాలని
పంజాగుట్టలోని ఓ అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం సంభవించింది. విషయం తెలుసుకున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రావణ్ తన ప్రాణాలకు తెగించి, మంటల్లో చిక్కుకున్న వారిని కాపాడారు.
ఎర్రమంజిల్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం హైదరాబాద్: పంజాగుట్ట ఎర్రమంజిల్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ భవనంలోని 4వ అంతస్తులో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి.
బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కు బెయిల్ మంజూరు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు ఆదివారం పోలీసులు ముందు విచారణ కు
రాష్ట్రంలో మరో కొత్త రాజకీయ పార్టీ…! “తెలుగుసేన” తెలుగుసేన పార్టీ అధ్యక్షులు సత్య రెడ్డి మాట్లాడుతూ.. గద్దర్ ఆకాంక్షలకు అనుగుణంగా తెలుగు సేన పార్టీ ఉద్భవించిందన్నారు. ఏపీకి
తెలంగాణలో 15నెలల చిన్నారికి కరోనా తెలంగాణ లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. నిన్నటి వరకు 6 కేసులు నమోదు అయ్యాయి. తాజాగా 15నెలల చిన్నారికి కరోనా
Cold waves: బాబోయ్ తెలంగాణలో చలి చంపేస్తుంది.. Temperatures Falling: తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగిపోయింది. గత వారం పది రోజులుగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో
రేపు టీ-కాంగ్రెస్ కీలక భేటీ టీపీసీసీ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం ఈనెల 23న గాంధీభవన్లో జరగనుంది. సీఎం, టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి అధ్యక్షతన జరిగే సమావేశంలో కాంగ్రెస్
దైవ దర్శనానికి వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం హనుమకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును లారీ ఢీకొట్టగా నలుగురు మృతి చెందారు.
You cannot copy content of this page