Pera Battula Rajasekhar : ఎమ్మెల్సీ ఎన్నికల్లో పేరా బత్తుల రాజశేఖర్ విజయం

తేదీ : 04/03/2025. పశ్చిమగోదావరి జిల్లా: (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఉభయ గోదావరి పట్టభద్రల ఎమ్మెల్సీగా టిడిపి అభ్యర్థి పేరా బత్తుల. రాజశేఖర్ విజయం సాధించారు. 7 రౌండ్లు పూర్తి అయ్యేసరికి మొత్తంగా 1,12,331 ఓట్లను సాధించడం జరిగింది. తన…

Sushila Death : సుశీల మరణం టిడిపి కి తీరని లోటు

Trinethram News : నియోజకవర్గం : రామగుండం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకురాలు గూడూరి సుశీల హఠాత్తు మరణం జరిగింది. వారికి ఘనంగా నివాళులర్పించి పూలమాలతో తెలుగుదేశం పార్టీ జెండాతో నివాళులర్పించడం జరిగింది. వారి ఆత్మ శాంతించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాము.…

MLA Nallamilli : మనోజ్ – సుమేఘల రిసెప్షన్ ని విజయవంతం చేసిన శ్రేణులకు ధన్యవాదాలు

ఎమ్మెల్యే,నల్లమిల్లి మీడియాతో మాట్లాడుతూ….త్రినేత్రం న్యూస్, తూర్పుగోదావరి జిల్లా, అనపర్తి నీయోజక వర్గం, అనపర్తి : రెండ్రోజుల క్రితం జరిగిన మా అబ్బాయి మనోజ్ కోడలు సుమేఘల వివాహ రిసెప్షన్ వేడుకను టిడిపి, జనసేన, బిజెపి శ్రేణులు అత్యంత నిబద్దతతో, అకుంఠితమైన దీక్షతో,…

TDP : మహాశివరాత్రి పర్వదినాన గోదావరి నదిలో భక్తులకు సౌకర్యాలు కల్పించాలి టీడీపీ

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం మంగళవారం గోదావరిఖనిలో నిర్వహించారు. రామగుండం నియోజకవర్గ కార్మికులకు కర్షకులకు ప్రజలకు ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా ఆ పరమశివుడు ప్రజలందరికి దీవెనలు ఇచ్చి చల్లగా…

బీద రవిచంద్ర యాదవ్,జ్యోతి, వారి కుమారుడు గోకుల్ రిష్వంత్ వివాహం

త్రినేత్రం న్యూస్: ఫిబ్రవరి 23: నెల్లూరు జిల్లా: కావలి. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, (బీద రవిచంద్ర యాదవ్, జ్యోతి), వారి కుమారుడు గోకుల్ రేశ్వంత్ వివాహము బి.పి.ఆర్, కన్వెన్షన్ లో జరిగింది,ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి…

Vallabhaneni Vamsi : హైకోర్టులో వల్లభనేని వంశీకి షాక్

Trinethram News : ఆంధ్రప్రదేశ్ : వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి హైకోర్టులో షాక్ తగిలింది. వంశీ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఎస్సీ, ఎస్టీ కోర్టును ఆశ్రయించాలని హైకోర్టు సూచించింది. కాగా..…

Attack on Councilors : తునిలో వైసీపీ కౌన్సిల‌ర్లపై టీడీపీ నాయ‌కులు దాడికి య‌త్నం

Trinethram News : Andhra Pradesh : ప‌రుగెత్తుకుంటు త‌మ ప్రాణాల‌ను కాపాడుకున్న వైసీపీ కౌన్సిల‌ర్లు మున్సిపల్‌ కార్యాలయానికి వెళ్తున్న వైయస్‌ఆర్‌సీపీ కౌన్సిలర్లను కిడ్నాప్ చేసేందుకు విఫలయత్నం ఓట్లు వేయడానికి వెళ్ళిన మున్సిపల్ చైర్ పర్సన్ & కౌన్సిలర్లని తరుముకొస్తున్న టిడిపి…

Deputy Speaker : పులివెందులలో బై ఎలక్షన్ రావాలి – డిప్యూటీ స్పీకర్

Trinethram News : మహాకుంభమేళాకు వెళ్లిన డిప్యూటీ స్పీకర్, పులివెందుల TDP ఇన్ఛార్జ్ పుణ్యస్నానం ఆచరిస్తూ బీటెక్ రవి దీపాలు వదులుతుండగా పులివెందులకు బై ఎలక్షన్ రావాలంటూ వ్యాఖ్యానించిన డిప్యూటీ స్పీకర్. https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload App

Surya Temple : ఘనంగా సూర్య దేవాలయ ప్రథమ వార్షికోత్సవములు

తేదీ : 17/02/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , తిరువూరు నియోజకవర్గం, విస్సన్నపేట మండలం , నరసాపురం గ్రామంలో ఉన్న సూర్య దేవాలయము ప్రధమ వార్షికోత్సవం వేడుకల్లో మండల తహసిల్దారు, ఎంపిడిఓ ఆరయ్య, నరసాపురం గ్రామ…

YCP-TDP : వైసిపి – టిడిపి కార్యకర్తల మధ్య వాగ్వాదం

తేదీ : 17/02/2025. కాకినాడ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తునిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసిపి అధ్యక్షుడు దాడిశెట్టి. రాజా మున్సిపల్ చైర్మన్ ఇంటికి వెళ్లడంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆయనను అడ్డుకున్నారు. తుని మున్సిపల్ వైస్…

Other Story

You cannot copy content of this page