నేడు టీడీఎల్పీ సమావేశం

చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న సమావేశం. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ. జగన్ ప్రభుత్వ వైఫల్యాలపై నేడు టీడీపీ ఛార్జిషీట్.. ‘ప్రజాకోర్టు’ పేరుతో నేడు ఛార్జిషీట్ విడుదల చేయనున్న టీడీపీ.. నవరత్నాలు..నవమోసాలు అయ్యాయంటూ టీడీపీ ఛార్జిషీట్..

రేపు అమరావతికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు

రేపు అమరావతికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో టీడీఎల్పీ సమావేశం ప్రజాసమస్యలపై అసెంబ్లీలో పోరాడాలని టీడీపీ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం

You cannot copy content of this page