Students Die : ఈతకు వెళ్లి ఇద్దరు మృతి

తేదీ : 22/03/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ఆకివీడు మండలంలో విషాదం చోటు చేసుకుంది. ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు ప్రమాదవశాత్తు మృతి చెందారు. చిన్న కాపవరం గ్రామానికి చెందినటువంటి సాయి పవన్, శరత్…

Suspicious Death : ఖమ్మం జిల్లాలో అనుమానాస్పదంగా హోంగార్డు మృతి

ఆత్మహత్య చేసుకున్నాడా? లేక ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు చనిపోయాడా? Trinethram News : ఖమ్మం జిల్లా :ఫిబ్రవరి 20. ఈతకు వెళ్లిన హోంగార్డు ప్రమాదవశాత్తు సాగర్ కాలువలో పడి ప్రాణాలు కోల్పోయాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి…

ఫిన్ స్విమ్మింగ్ స్టేట్ ఫెడరేషన్ కప్ మరియు బ్లూ వేవ్స్ ఆక్వాటిక్స్ ఛాంపియన్ షిప్ -2024

ఫిన్ స్విమ్మింగ్ స్టేట్ ఫెడరేషన్ కప్ మరియు బ్లూ వేవ్స్ ఆక్వాటిక్స్ ఛాంపియన్ షిప్ -2024 పోటీలకు ముఖ్య అతిధిగా రావాలని ఆహ్వానిస్తూ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ కి ఆహ్వాన పత్రిక: Trinethram News : ఈరోజు నిజాంపేట్ డిప్యూటీ…

ఋషికొండ భీచ్ లో యువకుడు గల్లంతు!!

Trinethram News : విశాఖ: అమరావతి విట్స్ కాలేజ్ విద్యార్థి తేజ(19) ఇంజనీరింగ్ విద్యార్ది గా గుర్తింపు. ఆరుగురు స్నేహితులతో ఋషి కొండ బీచ్ కు వెళ్లిన తేజ సముద్ర సాన్నం చేస్తుండగా గల్లంతైన విద్యార్థి తేజ! పూర్తి వివరాలు తెలియాల్సి…

హొలీ పండగ రోజు విషాదం

Trinethram News : నదిలో గల్లంతైన నలుగురు యువకులు కొమురంభీం జిల్లా కౌటల మండలంలోని తాటిపెల్లి సమీపంలోని వార్దా నదిలో హోలి రోజు ఈతకు వెల్లి నలుగురు యవకులు గల్లంతు. వీరి ఆచూకీ కోసం గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టగా…

Other Story

You cannot copy content of this page