జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రచార వాహనం

వారాహి ప్రచార వాహనానికి అనుమతించిన రాష్ట్ర ఎన్నికల సంఘం. ఈ విషయం తెలిపిన కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ ఎస్. సతీష్ కుమార్, ఐపిఎస్. కొన్ని వార్త ఛానళ్లలో కాకినాడ జిల్లా యంత్రాంగం అనుమతి నిరాకరించిందనే వార్తలో వాస్తవం లేదు. వాహనం…

నేడు ఈసీ ముందుకు ప్రకాశం, నంద్యాల, పల్నాడు ఎస్పీలు

ఏపీ : నేడు ఈసీ ముందుకు ప్రకాశం, నంద్యాల, పల్నాడు ఎస్పీలు.. ఆళ్లగడ్డ, గిద్దలూరు, మాచర్లలో హింసాత్మక ఘటనలపై వివరణ ఇవ్వనున్న మూడు జిల్లాల ఎస్పీలు

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు లేఖ

Trinethram News : చిత్తూరు జిల్లా ఎస్పీ కొంతమంది పోలీసు అధికారులను బదిలీ చేస్తూ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలంటూ అచ్చెన్న లేఖ. మార్చి 14, 2024న చిత్తూరు జిల్లా ఎస్పీ కొంతమంది పోలీస్ అధికారులను, కానిస్టేబుల్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు…

సిద్ధం సభకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి

బాపట్ల జిల్లా కొరిశపాడు మండలంలో మార్చ్ 10న ఆదివారం జరగనున్న సిద్ధం సభకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో భారీ సంఖ్యలో ప్రజలు సభకు విచ్చేసే అవకాశం ఉన్నందున ప్రయాణికులకు, వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా వాహనాలను…

జిల్లా పోలీస్ అధికారి కార్యాలయం ఎదుట నిప్పంటించుకున్న యువకుడు

Trinethram News : ఉత్తరప్రదేశ్ :మార్చి 05యూపీలో ఈరోజు దారు ణం జరిగింది. ఫిర్యాదు చేసేందుకు వచ్చిన అతనని పోలీసులు పట్టించుకోకపోవ డంతో మనస్థాపం చెంది నిప్పంటించుకున్నాడు. షాజహాన్ పూర్ సిహ్రాన్ గ్రామానికి చెందిన తాహిర్ అలీ తన రెండు పికప్…

నెల్లూరు ఎస్.పి.తిరుమలేశ్వర్ రెడ్డి కామెంట్స్

నెల్లూరు జిల్లా.. జిల్లా రవాణా శాఖ అధికారి వచ్చిన సమాచారం ఆధారంగా విచారణ చేపట్టాం. నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీకి అనుబంధంగా ఇన్స్ పైరా అనే సంస్థ ఉంది ఈ సంస్థకు పునీత్ డైరెక్టర్ గా ఉన్నారు… నారాయణ సంస్థ కు కూడా…

మణిపుర్‌లో అదనపు ఎస్పీ కిడ్నాప్‌.. ఆయుధాలు వదిలి పోలీసుల నిరసన

Trinethram News : ఇంఫాల్‌: మణిపుర్‌ (Manipur) పోలీసు కమాండోలు వినూత్న నిరసనకు దిగారు. ñబుధవారం ఉదయం కొద్దిసేపు ఆయుధాలను విడిచిపెట్టి విధులకు హాజరయ్యారు. మంగళవారం పశ్చిమ ఇంఫాల్‌లోని అదనపు ఎస్పీ అమిత్‌సింగ్‌ ఇంటిపై సుమారు 200 మంది సాయుధులు దాడి…

త్రికోటేశ్వర స్వామి వారిని దర్శించుకొని, కోటప్పకొండ పరిసరాలను పరిశీలించిన పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి ఐపిఎస్

Trinethram News : పల్నాడు జిల్లా పోలీస్… వచ్చే నెలలో(మార్చి – 2024) జరగనున్న కోటప్పకొండ తిరునాళ్ళకు పోలీస్ అధికారులు సన్నద్ధంగా వుండాలని ఆదేశించిన ఎస్పీ, తిరునాళ్ళకు సంబంధించి వివిధ ఏర్పాట్ల( *వాహన రాకపోకలు, వాహనాల పార్కింగ్, భక్తుల కోసం క్యూ…

మోపిదేవిలో నూతన పోలీస్ స్టేషన్ ప్రారంభం

Trinethram News : మోపిదేవి బస్టాండ్ ప్రక్కన నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ ను అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబుతో కలిసి ప్రారంభించిన ఏలూరు రేంజ్ ఐజి అశోక్ కుమార్. పాల్గొన్న కృష్ణాజిల్లా ఎస్పీ ఆద్నాన్ నయీమ్ ఆజ్మీ, జిల్లా…

పోలీసులు _నక్సల్స్ మద్య ఎదురు కాల్పులు

బుర్కలంక ప్రాంతంలో సైనికులు, నక్సలైట్ల మధ్య ఎదురుకాల్పుల్లో ఒక నక్సలైట్ మృతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న జవాన్లు ఎన్‌కౌంటర్ తర్వాత ఆ ప్రాంతంలో సోదాలు కొనసాగుతున్నాయి. ఘటనా స్థలం లో డీఆర్జీ జవాన్లు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు ధృవీకరించిన సుక్మా…

Other Story

You cannot copy content of this page