ఏపీలో సీనియర్ ఐఏఎస్ ల బదిలీలు

Trinethram News : అమరావతి : మార్చి 02ఏపీలో పలువురు సీనియర్ ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయతీ రాజ్ శాఖ స్పెషల్ సీఎస్‌గా శశిభూషన్ కుమార్ బదిలీ అవ్వగా, బుడితి రాజశేఖర్‌ను జీఏడిలో రిపోర్ట్…

సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది కన్నుమూత

Trinethram News : న్యూ ఢిల్లీ:ఫిబ్రవరి 21 సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, రాజ్యాంగ నిపుణుడు ఫాలి ఎస్. నారిమన్ (95) కన్ను మూశారు. ఢిల్లీలో మంగళవారం రాత్రి ఆయన తుదిశ్వాస విడిచారు. సుప్రీంకోర్టులో న్యాయ వాదిగా 1971 నుంచి ఆయన సేవలందించారు.…

విధ్వంసం’ పుస్తకావిష్కరణలో పాల్గొన్న చంద్రబాబు, పవన్ కల్యాణ్

విజయవాడలో సీనియర్ జర్నలిస్ట్ ఆలపాటి సురేష్ కుమార్ రచించిన ‘విధ్వంసం’ పుస్తకావిష్కరణ వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక జరిగిన పలు ఘటనలను ఎత్తిచూపుతూ పుస్తకం రచన ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యఅతిథులుగా పాల్గొన్న టీడీపీ, జనసేన అధినేతలు

మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం ..జూనియర్లకు గుండు కొట్టిన సీనియర్లు

Trinethram News : భయపడి ఇంటికి వెళ్లిపోయిన జూనియర్ విద్యార్థులు .. రామగుండం మెడికల్ కాలేజీలో ఉద్రిక్తత .. వైస్ ప్రిన్సిపాల్ ఛాంబర్ ముందు విద్యార్థుల ఆందోళన కాలేజీలను ర్యాగింగ్ భూతం వదలడంలేదు.. ర్యాగింగ్ కట్టడికి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా…

గురజాల కోర్టు జడ్జి డి. షర్మిల అనారోగ్యంతో మృతి

పల్నాడు జిల్లా… గురజాల కోర్టులో ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జిగా విధులు నిర్వహిస్తున్న డి. షర్మిల కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ. శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. మరణ వార్త విని పలువురు ప్రముఖులు,…

సీనియర్ జర్నలిస్ట్ ఇంట్లో ఎన్ఐఏ సోదాలు

హైదరాబాద్ : హైదరాబాద్ లోని పలుచోట్ల ఈ రోజు ఎన్ఐఏ సోదాలు కొనసాగుతున్నాయి. వరవరరావు అల్లుడు, వీక్షణం పత్రిక ఎడిటర్ ఎన్.వేణుగోపాల్ ఇంట్లో గురువారం తెల్లవారుజాము నుంచే ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. కాగా, మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో ఎన్ఐఏ సోదాలు…

KTRపై సీపీఐ నారాయణ సెటైర్లు

BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTRపై CPI అగ్ర నేత నారాయణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. KTR తానే ముఖ్యమంత్రి అనే భావనలో ఉన్నారని మండిపడ్డారు. ఆయన మాట తీరు అలా ఉందని నారాయణ తనదైన శైలిలో సెటైర్లు వేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్…

17న కేంద్రమంత్రి ముట్టెం బాకకు రాక

Trinethram News : వాకాడు వాకాడు మండల పరిధిలోని,ముటేంబాక గ్రామానికి కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి దేవసింగ్ చౌహన్ ఈనెల 17వ తేదీ, బుధవారం వికసిత్ భారత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారని బిజెపి సీనియర్ నాయకుడు, బిజెపి గూడూరు నియోజకవర్గం…

Other Story

You cannot copy content of this page