Ranya Rao : కన్నడ సినీ నటి రన్యా రావు నుండి బంగారం స్వాధీనం

Trinethram News : Karnataka : ఎయిర్ పోర్టులో కన్నడ సినీ నటి రన్యా రావు నుండి 14.8 కిలోల బంగారం స్వాధీనం బెంగళూరు ఎయిర్ పోర్టులో దుబాయ్ నుండి వచ్చిన కన్నడ సినీ నటి రన్యా రావు నుండి 14.8…

IIT Baba : పోలీసుల అదుపులో ఐఐటీ బాబా

Trinethram News : మహాకుంభమేళా సందర్భంగా వైరల్ అయిన ఐఐటీ బాబా అభయ్ సింగ్ను జైపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రిద్ధి సిద్ధి పార్క్ క్లాసిక్ హోటల్లో బాబాను షిప్రా పాత్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి గంజాయి స్వాధీనం…

Ration Rice : మరోసారి రేషన్ బియ్యం స్వాధీనం

తేదీ : 23/02/2025. కాకినాడ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం పట్టు బడటం మరోసారి కలకలం సృష్టించడం జరిగింది.92 టన్నుల రేషన్ బియ్యాన్ని నాలుగు లారీలలో తరలిస్తున్న సందర్భంలో పోలీసులు పట్టుకుని…

Seized Hotel Taj : హోటల్‌ తాజ్‌ బంజారాను సీజ్ చేసిన జీహెచ్‌ఎంసీ అధికారులు

Trinethram News : Hyderabad : రెండు సంవత్సరాలుగా పన్ను చెల్లించడంలో తాత్సారం చేశారని.. పలుమార్లు నోటీసులు జారీ చేసినా స్పందించ లేదని, ఆఖరికి రెడ్ నోటీసులు సైతం జారీ చేశామని తెలిపిన ఏఎంసి ఉప్పలయ్య నోటీసులకు స్పందించనందుకు హోటల్ తాజ్…

Foreign Currency Seized : శంషాబాద్ విమానాశ్రయంలో పెద్దమొత్తంలో పట్టుబడిన విదేశీ కరెన్సీ

Trinethram News : హైదరాబాద్‌ నుంచి దుబాయ్‌కి వెళ్తున్న ఓ ప్రయాణికుడి కదలికలపై సీఐఎస్‌ఎఫ్‌ అధికారులకు అనుమానం. దీంతో అతడిని క్షుణ్ణంగా తనిఖీ చేయగా 22 లక్షల విలువైన విదేశీ కరెన్సీ లభించింది. కరెన్సీని స్వాధీనం చేసుకుని సీజ్‌ చేసిన అధికారులు.…

Red Sandalwood : 27 ఎర్రచందనం దుంగలు స్వాధీనం

ఆర్ఎస్ఏఎస్టీఎఫ్ (RSASTF) అడవిలోకి చొరబడుతున్న వ్యక్తి అరెస్ట్ కడప జిల్లా ఉద్దిమడుగు అటవీ ప్రాంతంలో రెడ్ శాండర్స్ టాస్క్ ఫోర్స్ దాడులు Trinethram News : కడప జిల్లా ఉద్దిమడుగు అటవీ ప్రాంతంలో చొరబడుతున్న కొందరు వ్యక్తులను అడ్డుకున్న రెడ్ శాండర్స్…

స్వాధీనం ముత్తు పదార్థాల ముడి సరుకు

తేదీ : 18/01/2025.స్వాధీనం ముత్తు పదార్థాల ముడి సరుకు.విస్సన్నపేట : ( త్రినేత్రం న్యూస్); విలేఖరి.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరువూరు నియోజకవర్గం, విస్సన్నపేట మండలం, రామచంద్రపురం లో ఎక్సైజ్ ఎన్ పోర్స్మెంట్ పోలీస్ అధికారులు తనిఖీ చేయగా భీమిరెడ్డి, వెంకటరెడ్డి గృహంలో 100…

వసూలు చేసిన ఆభరణాలు

తేదీ: 01/01/2024.వసూలు చేసిన ఆభరణాలు.ఏలూరు జిల్లా:(త్రినేత్రం) న్యూస్;ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఏలూరు జిల్లా లోని అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యుల నుండి 13 కేజీల ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. విలువ సుమారు 50 లక్షలు ఉంటుందని అనడం జరిగింది.…

రోడ్డు పక్కన 52 KGల బంగారం, రూ.10 కోట్ల డబ్బు

రోడ్డు పక్కన 52 KGల బంగారం, రూ.10 కోట్ల డబ్బు Trinethram News : Madhya Pradesh : భోపాల్ (MP)లోని ఓ కారులో ఏకంగా 52 కేజీల బంగారం, రూ.10 కోట్ల నగదు దొరకడం సంచలనంగా మారింది. అడవిలో ఓ…

High Court : ఏపీలో చలానాలు కట్టకపోతే వాహనాలు సీజ్ చేయాలి

Trinethram News : అమరావతి ఏపీలో చలానాలు కట్టకపోతే వాహనాలు సీజ్ చేయాలి ఏపీలో మోటారు వాహన చట్ట నిబంధనలు ఉల్లంఘిస్తే పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారన్న సందేశాన్ని ప్రజలకు పంపాల్సిన అవసరముందని హైకోర్టు స్పష్టం చేసింది. రహదారులపై ముమ్మర తనిఖీలు చేసి,…

Other Story

You cannot copy content of this page