Applications for Admissions : ఏపీలో ఆదర్శ పాఠశాలల ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ 25 నుంచి

Trinethram News : అమరావతి :ఏపీ రాష్ట్రవ్యాప్తంగా 164 ఆదర్శ పాఠశాలల్లో ఆరో తరగతిలో చేరేందుకు ప్రవేశాలకు ఈనెల 25నుంచి మార్చి 31వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు తెలిపారు. ఓసీ, బీసీలు రూ.150, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు…

Collector : పాఠశాలను పరిశీలిస్తున్న కలెక్టర్

తేదీ : 22/02/2025. కృష్ణ, గుంటూరు : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ఉమ్మడి కృష్ణ,గుంటూరు ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మున్సిపల్ హై స్కూల్ లో ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి, ఆర్డీవో గ్లోరియా, తహసిల్దారు సలీమా,…

MLA Gorantla : పట్టభద్రులారా అభివృద్ధికి ఓటెయ్యండి

కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి విజయానికి సహకరించండి.. ఫ్యూచర్ కిడ్స్ స్కూల్ నందు టీచర్లతో సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే గోరంట్ల… Trinethram News : పట్టబద్రుల్లారా అభివృద్ధిని చూసి ఓటు వేయండి, కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి విజయానికి సహకరించండి అని రూరల్ శాసనసభ్యులు…

School Innovation Marathon : ఏపీ నుంచి స్కూల్ ఇన్నోవేషన్ మారథాన్కు 76 ప్రాజెక్టులు ఎంపిక

Trinethram News : కేంద్రంలోని పలు ప్రభుత్వ విభాగాలు సంయుక్తంగా నిర్వహించే ‘స్కూల్ ఇన్నోవేషన్ మారథాన్‘కు రాష్ట్రం నుంచి 76ప్రాజెక్టులు ఎంపిక అయ్యాయని సమగ్రశిక్ష ఎస్పీడీ శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రంలోని 5,443 పాఠశాలలకు చెందిన 61,207 మంది విద్యార్థులు దీనిలో పాల్గొన్నట్టు…

Adani : పాఠశాలల ఏర్పాటుకు రూ.2,000 కోట్లు విరాళం ఇచ్చిన అదానీ

Trinethram News : దేశీయ అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ తన కొడుకు జీత్ అదానీ పెళ్లి సందర్భంగా రూ. 10 వేల కోట్ల విరాళాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా అందులో రూ. 2,000 కోట్లతో 20 పాఠశాలలను…

School Complex Meet : ప్రతి మూడో శనివారం స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు

ప్రతి మూడో శనివారం స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు Trinethram News : ఏపీ : ఏపీలో ప్రతి మూడో శనివారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఐదు గంటల వరకు స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించాలంటూ పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీచేసింది.…

పాఠశాలలో అన్యమత ప్రచారం కలకలం

తేదీ : 14/02/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , చింతలపూడి నియోజకవర్గం, జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం ప్రభుత్వ ఎం పి యు పి ఫౌండేషన్ పాఠశాల విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు అన్యమత ప్రసారం చేస్తున్నట్లు తల్లిదండ్రులకు విద్యార్థులు…

DSC : మార్చిలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్

త్వరలోనే టీచర్ల బదిలీకి చట్టం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ మార్చిలో విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గతంలోనే జీవో జారీ చేశామని, జూన్ నాటికి బడుల్లో కొత్త టీచర్లు ఉంటారని వివరించింది. మంగళవారం నిర్వ…

MLA : ఎమ్మెల్యే చేతులు మీదగా స్కూల్ బిల్డింగ్ ప్రారంభోత్సవం

ఎమ్మెల్యే చేతులు మీదగా స్కూల్ బిల్డింగ్ ప్రారంభోత్సవం త్రినేత్రం న్యూస్: ఫిబ్రవరి 12 :నెల్లూరు జిల్లా: కావలి అల్లూరు మండలం నార్త్ అములూరు గొల్లపాలెం చిల్డ్ అశ్రంలో అమరబచ్చు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బచ్చు వెంకట కృష్ణయ్య నూతన స్కూల్ బిల్డింగ్…

Teacher Campaign : ఉపాధ్యాయుల ప్రచారం షురూ!

ఉపాధ్యాయుల ప్రచారం షురూ! పట్టా భద్ర మిత్రులారా!పోరాడే గొంతుక కే పట్టం కట్టండి!!జయభేరి మోగించనున్న పిఆర్టియు అల్లూరి సీతారామరాజు జిల్లా,త్రినేత్రం న్యూస్. ఫిబ్రవరి 5 : ఈరోజు అనంతగిరి మండలంలో గల అన్ని గిరిజన సంక్షేమ మరియు ఇతర ఉన్నత పాఠశాలలు…

Other Story

You cannot copy content of this page