Farmer Climbed : భూ సమస్య పరిష్కరించాలని కలెక్టరేట్ పైకెక్కిన యువరైతు

Trinethram News : వెంటనే సమస్య పరిష్కరించకుంటే కిందకు దూకుతానంటూ ఓ యువ రైతు మెదక్ కలెక్టరేట్ భవనం ఎక్కి హల్చల్ హవేళిఘణాపూర్ మండలం శమ్నాపూర్‌కు చెందిన పట్నం సురేందర్ తండ్రి రమేశ్ పేరున 15 గుంటల వ్యవసాయ భూమి ఉంది.…

కాంగ్రెస్ 6గ్యారంటీల పేరుతో మోసం

కాంగ్రెస్ 6గ్యారంటీల పేరుతో మోసం వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ రైతు బంధు రూ.15 వేయ్యిలు అని 12 వేలకు కాంగ్రెస్ 6గ్యారంటీ పేరుతో మోసంరైతు బంధు రూ.15 వేయ్యిలు అని 12 వేలకు తగ్గింపుబిఆర్ఎస్ పార్టీ మైనార్టీ సెల్…

రైతుబంధుపై మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు

రైతుబంధుపై మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు Trinethram News : రైతు బంధు బంద్ చేసే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం అనవసరంగా రుణమాఫీ చేస్తాం, రైతు భరోసా ఇస్తాం, బోనస్ ఇస్తాం, ఇన్సూరెన్స్ కడతాం అది చేస్తాం ఇది చేస్తాం అని…

తెలంగాణ డబ్బును ఇతర రాష్ట్రాలకు పంపుతున్నారు

తెలంగాణ డబ్బును ఇతర రాష్ట్రాలకు పంపుతున్నారు..!! మహారాష్ట్రలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్దాలే పాలన గాలికి వొదిలి ..గాలి మోటర్లలో మంత్రులు రుణమాఫీ, రైతుబంధు. వరికి బోనస్ అంతా బోగస్40 లక్షల మందికి రుణమాఫీ చేశామని రేవంత్ అబద్దాలు చెప్పారు సీఎం…

Rythu Bandhadu : రైతు బాంధవుడు బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ గౌరవ బుసిరెడ్డి పాండురంగారెడ్డి

Rythu Bandhadu Busireddy Foundation Chairman Honorable Busireddy Panduranga Reddy నల్గొండ జిల్లా, నాగార్జునసాగర్ నియోజకవర్గం, తిరుమలగిరి సాగర్ మండలం పరిధిలో గల రాజవరం గ్రామ శివారులో మేజర్ కాలువ పూడికతీత పనులు ప్రారంభించిన బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ గౌరవ…

KTR : దేశంలోనే తొలిసారి రైతుబంధు అమలు చేశాం: కేటీఆర్‌

We implemented Rythu Bandhu for the first time in the country: KTR Trinethram News : Jun 25, 2024, రైతు సంక్షేమమే ధ్యేయంగా కేసీఆర్ విప్లవాత్మక పథకాలు అమలు చేశారని మాజీ మత్రి కేటీఆర్‌ అన్నారు.…

రైతు బంధుపై కాంగ్రెస్ సర్కారు మరో సంచలన నిర్ణయం

Trinethram News : హైదరాబాద్:-రైతుబంధు పథకంపై కాంగ్రెస్ సర్కారు మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రైతుబంధులో సీలింగ్ మొదలుపెట్టిన ప్రభుత్వం తాజాగా రాష్ట్రంలో ఏడు శాతం రైతులకు రైతుబంధును కట్ చేసేందుకు నిర్ణయించింది.ఈ ఏడు శాతంలో పాడుబడ్డ భూములు(సాగు చేయని…

రైతు నోట్లో మట్టి.. రుణమాఫీ, రైతుబంధుకు కాంగ్రెస్‌ మొండిచెయ్యి: హరీశ్‌రావు

Trinethram News : మొత్తం 83 వేల కోట్లకు ఇచ్చింది 19వేల కోట్లే82 వేల కోట్లకు 19 వేల కోట్లిస్తారా?రైతు భరోసాకే ఏటా 22 వేల కోట్లు కావాలిసాగుకు 19 వేల కోట్లు ఎలా సరిపోతాయ్‌?: హరీశ్‌ నిరుద్యోగులు, ఉద్యోగుల ఆశలపై…

తెలంగాణ రైతులకు షాక్.. 19 లక్షల ఎకరాలకు రైతుబంధు కట్!

Trinethram News : తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో దిమ్మతిరిగే షాక్ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. భారత రాష్ట్ర సమితి పార్టీ చెప్పినట్లుగానే రైతుబంధు విషయంలో కొర్రీలు పెట్టేందుకు రెడీ అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఏకంగా 19…

Other Story

You cannot copy content of this page