CM Revanth : జపాన్‌ పర్యటనకు బయల్దేరిన సీఎం రేవంత్‌

సీఎం రేవంత్ అధ్యక్షతన ముగిసిన సీఎల్పీ సమావేశం Trinethram News : ప్రజాప్రభుత్వ సంక్షేమపథకాలు ప్రజల్లోకితీసుకెళ్లాలి రేపటి నుంచి జూన్ 2 వరకు.. ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో పర్యటించేలా కార్యాచరణ. గతంలో రూ.2కే కిలో బియ్యం.. ఇప్పుడు సన్నబియ్యం పథకం శాశ్వతంగా గుర్తుంటాయి…

Rice : బియ్యం ప్రారంభించిన ఘనంగా కాంగ్రెస్ నాయకలు

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. 37 వ డివిజన్ లో శాసన సభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ నేతృత్వంలో అనగా రోజున యూత్ కాంగ్రెస్ కార్పొరేషన్ అధ్యక్షుడు కౌటం సతీష్ ఆధ్వర్యంలో ప్రజా ప్రభుత్వం ప్రతిష్ఠాహ్మకంగా చేపట్టిన కార్యక్రమలో భాగంగా…

Rice : తెలంగాణలో 6 రోజుల్లో 1.27 కోట్ల మందికి సన్నబియ్యం

Trinethram News : రాష్ట్రంలో సన్నబియ్యం రేషన్ పంపిణీ కొనసాగుతోంది. ఇప్పటివరకు 1.27 కోట్ల మంది సన్నబియ్యం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం 90.42 లక్షల రేషన్ కార్డులుండగా ఏప్రిల్లో 42 లక్షల కార్డులపై లబ్ధిదారులు బియ్యం తీసుకున్నారు. ఈ ఆరు…

సన్న బియ్యం లబ్ధిదారు ఇంట్లో భోజనం చేసిన TRR

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని పూడూరు మండలం అంగడి చిట్టెంపల్లి గ్రామంలో డిసిసి అధ్యక్షులు పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి ప్రారంభించారు.అనంతరం గ్రామంలోని ఘనపూరపు మొగులమ్మ…

IT Minister Sridhar Babu : మంథనిలో సన్నబియ్యం కార్యక్రమాన్ని ప్రారంభించిన ఐటీ మంత్రి శ్రీధర్ బాబు

పెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సన్న బియ్యం పథకం పంపిణీలో భాగంగా శుక్రవారం మంథని మండలంలోని శివ కిరణ్ గార్డెన్స్ లో ఆయన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించా…

MLA Vijayaramana Rao : పేదలకు పట్టెడన్నం పెట్టడమే కాంగ్రెస్ లక్ష్యం

తెల్ల రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం.. ఎన్నికల హామీలను నెరవేరుస్తున్నాం.. పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు పెద్దపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రాష్ట్ర ప్రభుత్వం ఉగాది నుండి అమలు చేస్తున్న సన్నబియ్యం పథకంలో భాగంగా పెద్దపల్లి మండలం పాలితం, కాసులపల్లి, అప్పన్నపేట,…

Distribution of Rice : పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

ప్రజాపాలనలో పేదలకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం.డిండి (గుండ్లపల్లి) ఏప్రిల్ 4 త్రినేత్రం న్యూస్రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం కార్యక్రమంలో దేవరకొండ శాసనసభ్యులు నేనావత్ బాలునాయక్ ఆదేశాల మేరకు నేడు అనగా శుక్రవారం రోజు గుండ్లపల్లి మండలం గోనబైన పల్లి దేవత్ పల్లి…

MLA Balu Naik : సన్న బియ్యం పంపిణీ దేశంలోనే చారిత్రాత్మక నిర్ణయం

డిండిమండల కేంద్రంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభించిన శాసనసభ్యులు నేనావత్ బాలు నాయక్. డిండి (గుండ్ల పల్లి)ఏప్రిల్ 3 త్రినేత్రం న్యూస్. నిరుపేదలు కడుపునిండా భోజనం చేసేందుకే ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న…

Gaddam Prasad Kumar : ప్రతి పేద కుటుంబానికి సన్న బియ్యం

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: నాణ్యమైన సన్నబియ్యాన్ని పంపిణీ చేయనున్నట్లు శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు.బుధవారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలో పాత గంజిలోని చౌక ధర దుకాణం లో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని సభాపతి ప్రారంభించారు.…

Fine Rice : ఒక వ్యక్తికి 6 కిలోల సన్న బియ్యం సరఫరా

సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యేతో కలిసి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్షపెద్దపల్లి, ఏప్రిల్-02// త్రినేత్రం న్యూస్ ప్రతినిధిపేదలకు సమృద్దిగా సన్న బియ్యం రేషన్ షాపుల ద్వారా సరఫరా చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ…

Other Story

You cannot copy content of this page