Thin Rice : ఉగాదికి పేదలకు సన్న బియ్యం

లాంఛనంగా ప్రారంభించనున్న సీఎం Trinethram News : పేదలకు రేషన్‌కార్డులపై సన్న బియ్యం పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉగాది పండగ రోజు ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి తెలంగాణవ్యాప్తంగా అన్ని…

Revanth Reddy House : రేవంత్ రెడ్డి సభనుండి మహిళలను బయటకు తీసుకెళ్ళిన పోలీసులు

Trinethram News : రేవంత్ రెడ్డి స్టేషన్ ఘన్పూర్ సభలో ఆందోళన చేస్తున్న మహిళా కళాకారులను బయటకు తోసేసిన పోలీసులు సాంస్కృతిక సారధిలో ఉద్యోగాలు ఇస్తామని రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ వెంటనే అమలు చేయాలని సభలో ఫ్లెక్సీలతో మహిళా కళాకారులు…

Kuna Satyam Goud : కుమారుడి పెళ్లికి సీఎం సోదరుడు తిరుపతి రెడ్డిని ఆహ్వానించిన కూన సత్యం గౌడ్

కూకట్ పల్లి త్రినేత్రం న్యూస్ మార్చి 11 : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డిని శేర్లింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు కూన సత్యం గౌడ్ మర్యాద పూర్వకంగా కలిశారు. తన కుమారుడి వివాహానికి రావలసిందిగా తిరుపతి రెడ్డికి…

Mahila Shakti Buses : తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

Trinethram News : 2.5 శాతం డీఏ ప్రకటించిన మంత్రి పొన్నం ప్రభాకర్ డీఏ ప్రకటనతో ప్రతి నెల ఆర్టీసీపై రూ.3.6 కోట్లు అదనపు భారం మరోవైపు.. మహిళా దినోత్సవం సందర్భంగా రేపు ఇందిరా మహిళా శక్తి బస్సులు ప్రారంభం మండల…

CM Revanth : ‘రేషన్ కోటా పెంచండి’.. కేంద్రానికి సీఎం విజ్ఞప్తి

Trinethram News : Mar 04, 2025, తెలంగాణ : కొత్త రేషన్ కార్డుల జారీ నేపథ్యంలో అవసరమైన కోటా పెంచాలని CM రేవంత్ కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా మంత్రి ఉత్తమ్, సీఎం.. కేంద్ర మంత్రి ప్రహ్లాద్…

Traffic Problems : హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ రెడ్డి సర్కార్

Trinethram News : హైదరాబాద్ : నగరవాసులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఇప్పటికే పలు ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌లు నిర్మించగా.. తాజాగా మరికొన్నింటిని నిర్మించేందుకు చర్యలు…

Harish Rao : తెలంగాణకు నీళ్ళు లేకున్నా ఆంధ్రాకు నీళ్ళు ఉంటే చాలు అనుకుంటున్నావా రేవంత్ రెడ్డి?

Trinethram News : తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్ అక్రమంగా నీళ్ళు తీసుకపోతుంటే రేవంత్ రెడ్డి తమాషా చూసుకుంట కూర్చున్నాడు ఆంధ్రప్రదేశ్ 666 టీఎంసీల నీళ్ళు వాడుకోవాలి కానీ ఇప్పటికే 657 టీఎంసీల నీళ్ళు వాడుకుంది, మిగిలింది 9 టీఎంసీలు మాత్రమే.. కానీ…

మీరు పోలీసులా రాక్షసులా!

Trinethram News : Telangana : రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో 3 నెలల జీతం 9 వేలు అడిగినందుకు స్వీపర్ కొడుకును పోలీసులతో నడవలేని స్థాయిలో కొట్టించిన కాంగ్రెస్ నేత ఆమె ఓ స్కూల్లో స్వీపర్.. నెల జీతం 3 వేలు..…

KCR కు శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి

Trinethram News : Telangana : గజ్వేల్ నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి వారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ…

Microsoft : మైక్రోసాఫ్ట్‌ కొత్త క్యాంపస్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు

హైదరాబాద్‌: నగరంలోని గచ్చిబౌలిలో మైక్రోసాఫ్ట్‌ కొత్త క్యాంపస్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్‌బాబు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏఐ సెంటర్‌ ఏర్పాటుకు సంస్థ ప్రతినిధులతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.క్యాంపస్‌ ప్రారంభించిన అనంతరం…

Other Story

You cannot copy content of this page