KTR : రేవంత్ రెడ్డి RBI గైడ్‌లైన్స్‌ని కూడా తుంగలో తొక్కాడు

Trinethram News : రేవంత్ రెడ్డి ట్రస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అనే కంపెనీకి రూ.170 కోట్లు లంచం ఇచ్చాడు ..రేవంత్ రెడ్డి RBI గైడ్‌లైన్స్‌ని కూడా తుంగలో తొక్కాడు.. రేవంత్ రెడ్డి ఈ HCU భూములను అమ్మడానికి కోర్టు తీర్పు రాగానే TGIICకి…

IT Minister Sridhar Babu : మంథనిలో సన్నబియ్యం కార్యక్రమాన్ని ప్రారంభించిన ఐటీ మంత్రి శ్రీధర్ బాబు

పెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సన్న బియ్యం పథకం పంపిణీలో భాగంగా శుక్రవారం మంథని మండలంలోని శివ కిరణ్ గార్డెన్స్ లో ఆయన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించా…

MLA Balu Naik : సన్న బియ్యం పంపిణీ దేశంలోనే చారిత్రాత్మక నిర్ణయం

డిండిమండల కేంద్రంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభించిన శాసనసభ్యులు నేనావత్ బాలు నాయక్. డిండి (గుండ్ల పల్లి)ఏప్రిల్ 3 త్రినేత్రం న్యూస్. నిరుపేదలు కడుపునిండా భోజనం చేసేందుకే ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న…

MLA Jagadish Reddy : భూమి నిజంగానే ప్రభుత్వానిది అయితే దొంగలలాగ రాత్రి పూట ఎందుకు వెళ్తున్నారు

Trinethram News : రేవంత్ రెడ్డి..నువ్వు కూడా నీ గురువు చంద్రబాబు లాగానే 4th సిటీ, 420 సిటీ, 4 బ్రదర్స్ సిటీ అని ఏదో కడుతున్నావు కదా అక్కడ తీసుకో 400 ఎకరాలు శని, ఆదివారాలు మాత్రమే పని చేస్తావా…

Supreme Court : రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు జడ్జి మొట్టికాయలు

Trinethram News : అసెంబ్లీలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత పడదని, ఉప ఎన్నికలు రావని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలను సుప్రీంకోర్టు జడ్జి దృష్టికి తీసుకెళ్లిన న్యాయవాది సుందరం కోర్టులో నడుస్తున్న కేసును రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఎలా…

Rice for the Poor : మన ప్రజాపాలనలో పేదలకు సన్న బియ్యం

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 1 : పేదలు కూడా సంపన్నులతో సమానంగా సన్నబియ్యం తినే విధంగా సన్న బియ్యం అందించాలని గొప్ప ఆలోచన చేసి, గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న ఉగాది పర్వదినాన సందర్భంగా ఈ పంపిణీ…

HCU Students : HCU విద్యార్ధులపై పోలీసుల లాఠీఛార్జ్

Trinethram News : HCU భూములు అమ్మకానికి పెట్టి, నిరసన తెలిపిన విద్యార్థులను గుంట నక్కలు అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం తెలిపిన విద్యార్థులు నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జ్.. గాయపడి, మూర్ఛపోయిన పలువురు విద్యార్థులు…

CM Revanth : శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్. కొడంగల్ కు రాష్ట్ర ముఖ్య మంత్రి చేరుకున్న సందర్బంగా వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, నారాయణ పేట్ కలెక్టర్ సిక్త పట్నాయక్, ఎస్ పి పూల మొక్క అందజేసి స్వాగతం పలికారు.అనంతరం స్వామి…

CM Revanth Reddy : ఒక్క సంతకం తో కోడంగల్ కు అన్నీ వస్తాయి

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: కొడంగల్ లో ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.కొడంగల్ ప్రజలు నాకు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించే శక్తినిచ్చారుకొందరికి వాళ్ల కుర్చీ పోయిందని దుఃఖం ఉండొచ్చు. వాళ్లనుపట్టించుకోవద్దునేనేం చేస్తానో. ఏం చేయనో…

Request to CM : బిల్లుల కోసం సీఎంకుపోస్ట్ కార్డు ద్వారా విన్నపం.సర్పంచుల నేత రాజిరెడ్డి

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : దోమ.గ్రామాల అభివృద్ధి కి అప్పులు తెచ్చిఖర్చు చేసిన మాజీ సర్పంచులకు పెండింగ్ బిల్లులు చెల్లించాలని “పోస్ట్ కార్డుల ద్వారా సీఎం రేవంత్ రెడ్డి కి విన్న వించినట్లు వికారాబాద్ జిల్లా సర్పంచుల నేత…

Other Story

You cannot copy content of this page