Rice : తెలంగాణలో 6 రోజుల్లో 1.27 కోట్ల మందికి సన్నబియ్యం

Trinethram News : రాష్ట్రంలో సన్నబియ్యం రేషన్ పంపిణీ కొనసాగుతోంది. ఇప్పటివరకు 1.27 కోట్ల మంది సన్నబియ్యం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం 90.42 లక్షల రేషన్ కార్డులుండగా ఏప్రిల్లో 42 లక్షల కార్డులపై లబ్ధిదారులు బియ్యం తీసుకున్నారు. ఈ ఆరు…

New Ration Cards : ఏపి కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్డేట్

Trinethram News : ఈ ఏడాది మే నుంచి ఏటీఎం కార్డు సైజులో కొత్త రేషన్ కార్డులు జారీ చేయబోతున్నామని ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఏప్రిల్ 30వ తేదీతో ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి అయిన…

Ration Card : ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్

Trinethram News : అమరావతి : ఏపీ రాష్ట్రంలో రేషన్ లబ్ధిదారుల ఈకేవైసీ ఈ నెల 31లోగా పూర్తి చేయాలని పౌరసరఫరాల కమిషనర్ సౌరభ్ గౌర్ జిల్లాల అధికారులను ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాల మొబైల్ యాప్, రేషన్ షాపులోని ఈ…

Thin Rice : ఉగాదికి పేదలకు సన్న బియ్యం

లాంఛనంగా ప్రారంభించనున్న సీఎం Trinethram News : పేదలకు రేషన్‌కార్డులపై సన్న బియ్యం పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉగాది పండగ రోజు ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి తెలంగాణవ్యాప్తంగా అన్ని…

Supreme Court : అనర్హుల రేషన్ కార్డులు రద్దు చేయండి

Trinethram News : న్యూ ఢిల్లీ :దేశంలోని చాలా రాష్ట్రాల్లో రేషన్ కార్డులు దుర్వినియోగం అవుతున్నాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. పేదలు అనుభవించాల్సిన ఫలాలు ధనికులు అనుభవిస్తున్నారని అసహనం వ్యక్తం చేసింది. వెంటనే అనర్హుల రేషన్ కార్డులను రద్దు చేయాలని జస్టిస్ సూర్యకాంత్,…

Ration Cards : రేషన్ కార్డులను రద్దు చేయాలి

తేదీ : 19/03/2025. అమరావతి: (త్రినేత్రం న్యూస్); రేషన్ కార్డులపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. కొన్నిచోట్ల రేషన్ కార్డులు దుర్వినియోగం అవుతున్నాయని, పేదల ఫలాలు ధనవంతులు వినియోగించుకోవడం జరుగుతుందని, అలాంటి వారి కార్డులను రద్దు…

QR Code : క్యూ ఆర్ కోడ్ తో కూడిన కొత్త రేషన్ కార్డులను అందిస్తాం

తేదీ : 23/02/2025. నెల్లూరు జిల్లా: (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , వచ్చే నెల మార్చి నుంచి క్యూ ఆర్ కోడ్ తో కూడిన కొత్త రేషన్ కార్డులను అందిస్తామని పౌరసరపర శాఖ మంత్రి వర్యులు నాదెండ్ల మనోహర్ అనడం…

Homes : అందరికి ఇళ్లు.. అర్హతలు ఇవే

అందరికి ఇళ్లు.. అర్హతలు ఇవే Trinethram News : Andhra Pradesh : ఏపీలో ‘అందరికి ఇళ్లు’ పధకం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం కీలక జీవో జారీ చేసింది. ఈ జీవో ప్రకారం గ్రామాల్లో 3సెంట్లు, పట్టణాలో 2 సెంట్లు భూమిని…

Gram Sabhas : తెలంగాణలో తొలిరోజు ప్రశాంతంగా.. గ్రామసభలు!

తెలంగాణలో తొలిరోజు ప్రశాంతంగా.. గ్రామసభలు! Trinethram News : హైదరాబాద్ : జనవరి 22తెలంగాణ సర్కారు చేపట్టిన గ్రామ, వార్డు సభల్లో తొలి రోజు మంగళవారం కొత్తగా 47,413 దరఖాస్తులు వచ్చాయి. రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ల కోసం…

42వ డివిజన్ లో ఇందిరమ్మ ఇండ్లు కొత్త రేషన్ కార్డుల ఎంపిక కార్యక్రమం వార్డు సభ

42వ డివిజన్ లో ఇందిరమ్మ ఇండ్లు కొత్త రేషన్ కార్డుల ఎంపిక కార్యక్రమం వార్డు సభ గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇల్లు మరియు కొత్త రేషన్ కార్డుల లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమం…

Other Story

You cannot copy content of this page