విహార యాత్రలో విషాదం, ముగ్గురు యువకులు మృతి

Trinethram News : అల్లూరి జిల్లా….రంపచోడవరం…. రంపచోడవరం మండలం ఐ. పోలవరం గ్రామ సమీపంలో ఉన్న సీతపల్లి వాగులో విహారయాత్రకు వచ్చిన 5 గురిలో ముగ్గురు స్నానానికి దిగి ప్రమాదవశాత్తు మృతి. మృతులు :కాకర. వీర వెంకట అర్జున్,16అండిబోయిన. దేవి చరణ్,16లావేటి.…

You cannot copy content of this page