Bandi Ramesh : కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం సోదరులకు ఎప్పుడూ అండగా ఉంటుంది
కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ మార్చి 15 : కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం సోదరులకు ఎప్పుడూ అండగా ఉంటుందని కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్ పేర్కొన్నారు. రంజాన్ పండుగను పురస్కరించుకొని బేగంపేట డివిజన్లో శనివారం రోజున కాంగ్రెస్ కార్యకర్త ఫర్వేజ్…