రాముడికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు, ఛత్రం సమర్పించిన మోదీ.. పూజ ప్రారంభం

రాముడికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు, ఛత్రం సమర్పించిన మోదీ.. పూజ ప్రారంభం.. అయోధ్య ఆలయానికి చేరుకున్న మోదీ పూజలో కూర్చున్న ప్రధాని, ఆరెస్సెస్ చీఫ్ భగవత్

అయోధ్య రాముడి ఫస్ట్ విజువల్స్ వచ్చేశాయి.. ఇక్కడ చూసేయండి!

అయోధ్య రాముడి ఫస్ట్ విజువల్స్ వచ్చేశాయి.. ఇక్కడ చూసేయండి! అయోధ్య: అద్భుత ఘట్టం ఆవిష్కృతం అయింది. శ్రీరాముడి జన్మస్థలం అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం పూర్తైంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమక్షంలో ఈ కార్యక్రమం…

అయోధ్యలో శ్రీ రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు కేవలం 84 సెకండ్ల ముహూర్తం

అయోధ్యలో శ్రీ రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు కేవలం 84 సెకండ్ల ముహూర్తం రేపు జనవరి 22వ తేదీన అయోధ్యలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట జీవిత పవిత్రత కేవలం 84 సెకండ్ల పాటు ఉండే అభిజిత్ లగ్న శుభ సమయంలో…

నేడు గర్భగుడిలోకి రాములోరి విగ్రహం

నేడు గర్భగుడిలోకి రాములోరి విగ్రహం ఉత్తరప్రదేశ్:జనవరి 20నేడు ప్రధాన ఆలయ గర్భగుడిలోకిఅయోధ్య రాముడి విగ్రహం ప్రవేశించనుంది. దాదాపు 500 ఏళ్ల తర్వాత శ్రీరాముడు తన మందిరా నికి తిరిగి వస్తున్నాడు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఉండడంతో నేటి నుంచి బయటి వ్యక్తులను అయో…

అయోధ్య ఆలయానికి చేరుకున్న ‘ బాల రాముడు ‘

అయోధ్య ఆలయానికి చేరుకున్న ‘ బాల రాముడు ‘ న్యూఢిల్లీ: అయోధ్య రామాలయం లో ప్రతిష్ఠించనున్న బాల రాముడు విగ్రహం బుధవారంనాడు ఆలయ ప్రాంగణానికి ట్రక్కులో చేరుకుంది. దీంతో ”జై శ్రీరామ్” నినాదాలు మిన్నంటాయి. గురువారం ఆలయ గుర్భగుడిలో బాల రాముడు…

ఇవాళ ఆలయ ప్రాంగణంలోకి రామ్‌లల్లా విగ్రహ ప్రవేశం

Trinethram News : అయోధ్య ఇవాళ ఆలయ ప్రాంగణంలోకి రామ్‌లల్లా విగ్రహ ప్రవేశం.. ఊరేగింపుగా రానున్న రామ్‌లల్లా.. 50 దేశాల నుంచి 53 మంది ప్రత్యేక అతిథులు.. ఇప్పటికే ప్రాణప్రతిష్టకు ప్రారంభమైన కార్యక్రమాలు

అయోధ్య రామునికి భారీ లడ్డూను తయారు చేసిన హైదరాబాద్ వాసి

Trinethram News : అయోధ్య శ్రీరామునికి నేడు భారీ లడ్డూ తరలివెళ్లనుంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పికెట్ ప్రాంతానికి చెందిన శ్రీరామా కేటరింగ్ సర్వీసెస్ యజమాని నాగభూషణం 1265 కేజీల భారీ లడ్డూను తయారు చేయించారు. అయోధ్య రామమందిర నిర్మాణానికి భూమి పూజ…

You cannot copy content of this page