మార్చి 3 (ఆదివారం) పల్స్ పోలియో.. పేరంట్స్ గుర్తుపెట్టుకోండి

దేశ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం మార్చి 3న జరగనుంది. 5 సంవత్సరాల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయడానికి పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ డ్రైవ్ మార్చి 3 నుండి అన్ని రాష్ట్రాల్లో నిర్వహించబడుతుంది. పోలియో వ్యాక్సినేషన్ ప్రచార డ్రైవ్ కోసం…

నేడు రాష్ట్ర వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం కొనసాగుతుంది

రాష్ట్రంలో ఐదేళ్ళ లోపు వయస్సు గల 53లక్షల 35వేల 519 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నారు… దీనికోసం 37వేల 465 పోలియో బూత్ లను,1693 మొబైల్ టీంలను,1087 ట్రాన్సిట్ టీంలను ఏర్పాటు చేశారు … రైల్వే స్టేషన్, బస్టాండ్లలో కూడా…

పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ రాజు

Trinethram News : గట్టు మండలం ( ఫిబ్రవరి 21): జోగులాంబ గద్వాల జిల్లా ప్రాథమిక ఆరోగ్య కేంద్రము గట్టులో అంగన్వాడీ టీచర్లకు పల్స్ పోలియో కార్యక్రమం మరియు ఎన్ డి డి ప్రోగ్రాం లో బుధవారం ఏర్పాటుచేసిన పల్స్ పోలియో…

You cannot copy content of this page