Donald Trump : అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సంచలన ప్రకటన

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సంచలన ప్రకటన Trinethram News : అమెరికా : Feb 05, 2025, : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ సంచలన ప్రకటన చేశారు. ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహుతో ఆయన భేటీ అయ్యారు. ఇజ్రాయెల్‌, గాజా యుద్ధం…

సంవిదాన్ గౌరవ అభియన్ కార్యక్రమం నిర్వహణ

తేదీ : 27/01/2025.సంవిదాన్ గౌరవ అభియన్ కార్యక్రమం నిర్వహణపశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్)ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , పెనుమంట్ర మండలం, పాలమూరు గ్రామంలో సంవిదాన్ గౌరవ అభియాన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రధాని మోదీ నాయకత్వంలో సరైన…

Mandakrishna Madiga : మందకృష్ణ మాదిగ కి పద్మశ్రీ అవార్డు వచ్చినందుకు శుభాకాంక్షలు

మందకృష్ణ మాదిగ కి పద్మశ్రీ అవార్డు వచ్చినందుకు శుభాకాంక్షలు ప్రజా ఉద్యమంలో ఎన్నో సామాజిక ఉద్యమాలు చేసి విజయం సాధించిన ఉద్యమ నేత ను గుర్తించి పద్మశ్రీ అవార్డు ప్రకటించిన భారత ప్రభుత్వానికి భారత ప్రధాని నరేంద్ర మోడీకి కేంద్ర హోం…

నాదీ భారతీయ డీఎన్ఏనే… ఇండోనేషియా ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు

నాదీ భారతీయ డీఎన్ఏనే… ఇండోనేషియా ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి భవన్‌లో విందు ఏర్పాటు చేసిన రాష్ట్రపతి ఇండోనేషియా అధ్యక్షుడు సుబియాంతో, ప్రధాని మోదీ సహా పలువురు నేతల హాజరు తన ప్రసంగంతో సభికులకు నవ్వులు పూయించిన…

CM Revanth Reddy : పద్మ అవార్డుల ప్రకటనపై సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి

పద్మ అవార్డుల ప్రకటనపై సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి Trinethram News : Telangana : ప్రధాని మోడీకి లేఖ రాసే యోచనలో రేవంత్ రెడ్డి తాను సిఫార్సు చేసిన ఐదుగురి పేర్లలో ఒక్కరిని కూడా పరిగణనలోకి తీసుకొని కేంద్ర ప్రభుత్వం…

PM Modi : సముద్రపు పొదిలో అత్యాధునిక యుద్ధనౌకలు

సముద్రపు పొదిలో అత్యాధునిక యుద్ధనౌకలు జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ! Trinethram News : న్యూ ఢిల్లీ : జనవరి 15ఆయుధ తయారీ, సముద్ర భద్రతలో భారత్‌ అగ్రగామి కావాలన్న లక్ష్యసాధన దిశగా మరో ముందడుగు పడింది. భారత నావికా…

Sankranti Festival : ఢిల్లీలో ఏర్పాటు చేసిన “ సంక్రాంతి పండుగ ”

Trinethram News : Delhi : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు ఢిల్లీలో ఏర్పాటు చేసిన “ సంక్రాంతి పండుగ ” వేడుకలలో మెగా స్టార్ చిరంజీవి తో కలిసి పాల్గొన్న జనసేన పార్టీ ఫ్లోర్ లీడర్ (లోక్ సభ…

PM Narendra Modi : ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ జ‌మ్ము క‌శ్మీర్‌లో ప‌ర్య‌టిస్తున్నారు

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ జ‌మ్ము క‌శ్మీర్‌లో ప‌ర్య‌టిస్తున్నారు. Trinethram News : జ‌మ్ము క‌శ్మీర్‌ : ఈ సంద‌ర్భంగా 2 వేల 700 కోట్ల రూపాయ‌ల‌తో నిర్మించిన 6.4 కిలో మీట‌ర్ల పొడ‌వైన‌ సోనామార్గ్ సొరంగ మార్గాన్ని ప్ర‌ధాని ప్రారంభించారు.…

PM Modi : ఫిబ్రవరిలో ఫ్రాన్స్‌ పర్యటనకు వెళ్లనున్న ప్రధాని మోదీ

ఫిబ్రవరిలో ఫ్రాన్స్‌ పర్యటనకు వెళ్లనున్న ప్రధాని మోదీ Trinethram News : France : Jan 11, 2025, ఫిబ్రవరి 11, 12 తేదీల్లో ఫ్రాన్స్‌ వేదికగా జరగనున్న ఏఐ సదస్సుకు ప్రధాని మోదీ హాజరుకానున్నారు. ఈ విషయాన్ని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు…

ఉమ్మడి విశాఖలో ప్రధాని మోదీ ప్రారంభించనున్న ప్రాజెక్టులివే

ఉమ్మడి విశాఖలో ప్రధాని మోదీ ప్రారంభించనున్న ప్రాజెక్టులివే Trinethram News : Andhra Pradesh పాడేరు బైపాస్ (రూ.244 కోట్లు) https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload App

Other Story

You cannot copy content of this page