Trump : ముంబై దాడి నిందితుడి అప్పగింతకు ట్రంప్ అంగీకారం

Trinethram News : అమెరికా : ముంబైలో భీకర ఉగ్రదాడి (2008)ని తలచుకుంటే ఇప్పటికీ వణుకుపుడుతుంది. అయితే, నాటి కుట్రదారుల్లో ఒకరైన తహవ్వుర్ హుస్సేన్‌ను భారత్‌‌కు అప్పగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ అనుమతిచ్చారు. ముంబయి ఉగ్రదాడిలో నిందితుడైన హుస్సేన్.. ప్రపంచంలో…

PM Modi : ఏఐతో జాబ్స్ పోవు, కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయి – ఏఐ సమ్మిట్ నిర్వహణకు భారత్ రెడీ: నరేంద్ర మోదీ

ఏఐతో జాబ్స్ పోవు, కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయి – ఏఐ సమ్మిట్ నిర్వహణకు భారత్ రెడీ: నరేంద్ర మోదీ పారిస్: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఉన్న ఉద్యోగాలు పోవని, కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రజలే…

మోదీని కలవడం ఆనందంగా ఉంది: సుందర్ పిచాయ్

మోదీని కలవడం ఆనందంగా ఉంది: సుందర్ పిచాయ్ Trinethram News : పారిస్లో AI యాక్షన్ సమ్మిట్ జరుగుతోంది. ఈ సదస్సుకు హాజరయ్యేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి వెళ్లారు. ఈ సందర్భంగా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్.. మోదీని…

Keir Starmer : బహిరంగంగా హెచ్ఐవీ టెస్ట్ చేయించుకున్న కీర్ స్టార్మర్

బహిరంగంగా హెచ్ఐవీ టెస్ట్ చేయించుకున్న కీర్ స్టార్మర్ Trinethram News : నేషనల్ హెచ్ఐవీ టెస్టింగ్ వీక్ నేపథ్యంలో స్వచ్ఛందంగా టెస్ట్ చేయించుకున్న ప్రధాని దేశ ప్రజలంతా స్వచ్ఛందంగా ముందుకొచ్చి టెస్టులు చేయించుకోవాలని పిలుపునిచ్చిన బ్రిటన్ ప్రధాని కార్యాలయం https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram…

PM Modi : అభివృద్ధిని పరుగులు పెట్టిస్తాం.. డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌తో అభివృద్ధి వేగంగా జరుగుతుంది :పీఎం మోదీ

అభివృద్ధిని పరుగులు పెట్టిస్తాం.. డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌తో అభివృద్ధి వేగంగా జరుగుతుంది :పీఎం మోదీ దిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఘన విజయాన్ని సాదించడంతో భారతీయ జనతా పార్టీ ప్రధానకార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ…

Prime Minister : ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థలో ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిస్ మేళ 20 25

ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థలో ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిస్ మేళ 20 25 డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్. నల్గొండ జిల్లా డిండి మండల కేంద్రంలోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ (ఐ టి ఐ) లో ఫిబ్రవరి 10న ప్రధానమంత్రి జాతీయ…

Akkineni family : ప్రధాని మోదీని కలిసిన అక్కినేని ఫ్యామిలీ

ప్రధాని మోదీని కలిసిన అక్కినేని ఫ్యామిలీ Trinethram News : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో టాలీవడ్ హీరో అక్కినేని నాగార్జున కుటుంబం భేటీ అయ్యింది. కుటుంబ సమేతంగా ప్రధాని మోదీని కలిసేందుకు అక్కినేని నాగార్జున, అమల, చైతన్య, శోభిత ధూళిపాళ్ల…

PM Modi : కుంభమేళాకు మోదీ.. త్రివేణీ సంగమంలో ప్రధాని పుణ్యస్నానం

కుంభమేళాకు మోదీ.. త్రివేణీ సంగమంలో ప్రధాని పుణ్యస్నానం Trinethram News : ప్రయాగ్‌రాజ్‌: ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహా కుంభమేళా లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. కొద్దిసేపటి క్రితం ఈ వేడుక జరుగుతోన్న ప్రయాగ్‌రాజ్‌ చేరుకున్న ఆయన త్రివేణి…

Donald Trump : అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సంచలన ప్రకటన

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సంచలన ప్రకటన Trinethram News : అమెరికా : Feb 05, 2025, : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ సంచలన ప్రకటన చేశారు. ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహుతో ఆయన భేటీ అయ్యారు. ఇజ్రాయెల్‌, గాజా యుద్ధం…

సంవిదాన్ గౌరవ అభియన్ కార్యక్రమం నిర్వహణ

తేదీ : 27/01/2025.సంవిదాన్ గౌరవ అభియన్ కార్యక్రమం నిర్వహణపశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్)ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , పెనుమంట్ర మండలం, పాలమూరు గ్రామంలో సంవిదాన్ గౌరవ అభియాన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రధాని మోదీ నాయకత్వంలో సరైన…

Other Story

You cannot copy content of this page