CM Revanth Reddy : అర్చకుడు రంగరాజన్ కు: సీఎం రేవంత్ రెడ్డి ఫోన్

అర్చకుడు రంగరాజన్ కు: సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్. దాడికి గురైన చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకుడు రంగరంజన్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరామర్శించారు.ఆయనతో ఫోన్ లో మాట్లాడారు. ఇలాంటి దాడులను ప్రభుత్వం…

ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ పై దుండగులు దాడి

ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ పై దుండగులు దాడిజిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ రంగారెడ్డి జిల్లా: ఫిబ్రవరి 09. చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు రంగరాజన్ పై ఇంటిపై దాడికి పాల్పడ్డారు. వీర రాఘవ రెడ్డి అనే వ్యక్తి తన అనుచరులతో…

అయోధ్యలో రామాల‌యాన్ని ఇక నుంచి ప్ర‌తిరోజు ఒక గంటసేపు మూసి ఉంచ‌నున్నారు

మ‌ధ్యాహ్నం వేళ ఆల‌యాన్ని మూసివేయ‌నున్నట్లు ఆల‌య ప్ర‌ధాన పూజారి ఆచార్య స‌త్యేంద్రదాస్ తెలిపారు. రామ్‌ల‌ల్లా అయిదేళ్ల బాలుడు అని, అన్ని గంట‌ల పాటు రెస్టు తీసుకోకుండా ఆ చిన్నారి ఉండ‌లేర‌ని చెప్పారు. రామ్‌ల‌ల్లాకు రెస్టు అవ‌స‌ర‌మ‌ని, మ‌ధ్యాహ్నం 12.30నిమిషాల నుంచి 1.30వ‌ర‌కు…

Other Story

You cannot copy content of this page